Telangana
కళ్లలో కన్నీళ్లే మిగిలాయ్.. ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంటేనే వింతైన పాలన అని.. రాష్ట్రంలో మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్
Read Moreగచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీవి డ్రామాలు: మహేష్ గౌడ్
హైదరాబాద్: గచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విమర్శించారు. హెచ్సీయూ భూముల వివాదంపై
Read Moreసన్న బియ్యం స్కీమ్ నిరుపేదల ఆత్మగౌరవ పథకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట
Read Moreఏప్రిల్ 25 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం సిటీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ
Read Moreగ్రూప్స్ పరీక్షల్లో క్వాలిఫై కాలేదని మనస్థాపంతో యువతి సూసైడ్
జగిత్యాల: గ్రూప్స్ పరీక్షల్లో క్వాలిఫై కాలేదని మనస్థాపంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప
Read Moreఈ మెయిల్స్ వద్దు.. కూర్చొని మాట్లాడుకుందాం: SRH ఆరోపణలపై స్పందించిన HCA
హైదరాబాద్: టికెట్లు, కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజ్ మధ్య
Read Moreహయత్ నగర్లో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు
హైదరాబాద్: సిటీ శివారు హయత్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (మార్చి 31) సాయంత్రం సామనగర్లో ఉన్న ఓ స్ర్కాప్ గోడౌన్&lr
Read MoreSRH, హెచ్సీఏ మధ్య పాసుల లొల్లి: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్: కాంప్లిమెంటరీ పాసుల విషయంలో SRH యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అ
Read Moreఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత రేణుక మృతి
హైదరాబాద్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేస
Read Moreఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
అమరావతి: తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందు
Read Moreఒక్క ఇంచ్ కూడా HCU భూమి లేదు.. ఆ 400 ఎకరాలూ ప్రభుత్వానిదే: టీజీఐఐసీ క్లారిటీ
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టులో హెచ్సీయూ భూమి లేదని స
Read Moreచెరువులో మునిగి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి.. కామారెడ్డి జిల్లాలో ఘటన
బట్టలు ఉతికేందుకు చెరువులో దిగిన తల్లి స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మృతి కామారెడ్డి జిల్లాల
Read Moreవారంలోపే మంత్రివర్గ విస్తరణ! ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్
గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్
Read More












