Telangana

కనులపండువగా రాములోరి పట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు: రాములోరి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత దీక్షాపరుల కోసం మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడ

Read More

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి : పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి

జనగామ, వెలుగు : జనగామ పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి చెప్పారు. చైర్‌‌పర్సన్

Read More

కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో పాస్టర్లకు దుస్తులు పంపిణీ

జనగామ అర్బన్, వెలుగు : కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం పాస్టర్లకు దుస్తులు పంపిణీ చే

Read More

కిషన్‌‌నాయక్‌‌కు నివాళి అర్పించిన హరీశ్‌‌రావు

కురవి, వెలుగు : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌‌ అన్న కిషన్‌‌నాయక్‌‌ దశదినకర్మ మహబూబాబాద్‌‌ జిల్లా గుండ్రాతిమడుగు

Read More

వెంకటాపురంలో 15 కిలోల గంజాయి పట్టివేత

వెంకటాపురం, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెంకటాపురం సీఐ బండారి కుమార్‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలన

Read More

దరఖాస్తుల్లో వివరాలన్నీ పొందుపర్చాలి : జి.రవినాయక్

వెలుగు, నెట్​వర్క్: ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారులు అందించే దరఖాస్తుల్లో అన్ని కాలమ్స్  నింపేలా చూడాలని మహబూబ్​నగర్​ కలెక్టర్ జి.రవినాయక్  సూ

Read More

కాంగ్రెస్ లో చేరిన బీజేపీ కౌన్సిలర్లు

వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కౌన్సిలర్లు మాజీ మంత్రి జి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి టీపీసీసీ వర

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు : గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడె

Read More

సిద్దిపేటలో కల్తీపాల కలకలం..

సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో కల్తీపాల కలకలం రేగింది.  పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి పాలను అమ్ముతున్న ఘటన చేర

Read More

గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెడతాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు మండలం శెట

Read More

డ్రగ్స్ మహమ్మారిని అంతం చేద్దాం : వెంకదేశ్ బాబు

కేంద్ర కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ వెంకదేశ్ బాబు  సిద్దిపేట రూరల్, వెలుగు: డ్రగ్స్ మహమ్మారిని అంతం చేద్దామని సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, కేంద్

Read More

అర్థరాత్రి అంధకారంలో ఎంజీఎం ఆసుపత్రి.. ఇబ్బందిపడ్డ పేషంట్లు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి రోగులు చాలా ఇబ్బంది పడ్డారు.  అర్థరాత్రి సడన్ గా కరెంట్ పోవడంతో దాదాపుగా గంటకు పైగా రోగులు ఇబ్బంది

Read More

స్టూడెంట్స్​ కోసం స్పెషల్​ బస్సులు నడపాలె

సిద్దిపేట టౌన్, వెలుగు: స్టూడెంట్స్​ కోసం స్పెషల్​బస్సులు నడపాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ డిమాండ్​చేశారు. శుక్రవారం సిద్దిప

Read More