Telangana

చేనేత లక్ష్మి స్కీమ్ లో చేరితే.. భారీగా రాయితీ

నిర్వహణ బాధ్యతలు టెస్కో కు అప్పగించిన ప్రభుత్వం ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు  వస్త్రాల కొనుగోలుపై 60 శాతం రాయితీ వర్తింపు ర

Read More

మాలలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు స్పందించాలి: ఎమ్మెల్యే కూనంనేని

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోపోజు రమేశ్ బాబు

Read More

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: మహేశ్వర్ రాజ్

బషీర్​బాగ్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని అఖిల భారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట

Read More

ముస్లింల చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నది: ఎంపీ అసదుద్దీన్ఒవైసీ

బషీర్​బాగ్, వెలుగు: దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు ప్రధాన పాత్ర పోషిస్తే.. ప్రస్తుత కేంద్ర పాలకులు ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంఐఎం పార్టీ చీఫ

Read More

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలవాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: లోకల్​ బాడీస్​ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి సీఎం రేవంత్​రెడ్డి దేశానికి మార్గదర్శిగా నిలవాలని బీసీ సంక్షేమ సంఘం జ

Read More

బంగ్లాదేశ్, పాకిస్థాన్నుంచి వచ్చినోళ్లు ఎకరాలు కబ్జా చేస్తున్రు: ఎంపీ రఘునందన్ రావు

చేవెళ్ల, వెలుగు: రోహింగ్యాల పేరుతో హైదరాబాద్‎కు వచ్చినోళ్లు భూములు కబ్జా చేస్తుంటే కాంగ్రెస్​ ప్రభుత్వం వారిని కాపాడుతోందని మెదక్​ఎంపీ రఘునందన్​రా

Read More

రూ.10 వేలకు తెచ్చి.. రూ.25 వేలకు అమ్మకం.. గంజాయి అమ్ముతోన్న మామా అల్లుళ్ల అరెస్ట్

హైదరాబాద్​, వెలుగు: లంగర్​ హౌజ్‎లో డ్రగ్స్​అమ్ముతున్న, కొంటున్న ఇద్దరినీ హెచ్​న్యూ, లంగర్​హౌస్​పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి చెందిన మోహిత్​సంజయ్

Read More

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం బారులు..ఒక్కో పాస్ బుక్ కు ఒకే బస్తా

సప్లై సరిగా లేక అవస్థలు  మేనేజ్ చేస్తున్న ఆఫీసర్లు గజ్వేల్, హబ్సీపూర్ లో రాస్తారోకో సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో యూరియా

Read More

13 మండలాల్లో లోటే.. మంచిర్యాల జిల్లాలో 4 మండలాల్లో నార్మల్, ఒక మండలంలో అధికవర్షపాతం

    సగమే నిండిన మీడియం ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు      సాధారణ విస్తీర్ణంలో పత్తి, అంచనాలకు దూరంగా వరిసాగు

Read More

వికారాబాద్‎లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read More

ఎమ్మెల్సీలు కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన్‌ నియామకాలపై సుప్రీం కోర్టు స్టే.. అసలు వివాదమేంటంటే..?

న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్‌‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రొఫెసర్​కోదండరాం, ఆమిర్‌‌ అలీ ఖాన

Read More

చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌లో అర్జున్‌‌కు మరో డ్రా

చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌లో మరో డ్రా నమోదు చేశాడు. బు

Read More