
Telangana
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మే
Read Moreబీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాదిరి
Read Moreమూసీ కూల్చివేతల్లో ఉద్రిక్తత.. మలక్ పేటలో కూల్చివేతలు అడ్డుకున్న మూసీ బాధితులు..
హైదరాబాద్ లో మూసీ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా మలక్ పేటలో కూల్చివేతలు చేపట్టింది. ఈ
Read Moreస్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య.. టీచర్ వేధింపులే కారణం.. !
హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ విద్యార్ధి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ( ఫిబ్రవరి 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వ
Read Moreఅంబర్పేటలో అదృశ్యమై.. యాదగిరిగుట్టలో ప్రత్యక్షం
నలుగురు బాలురును తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు అంబర్పేట, వెలుగు: అంబర్పేటలో కనిపించకుండాపోయిన నలుగురు బాలురు యాదగిరిగుట్టలో ప్రత్యక్ష
Read Moreఅంజనీ, అభిలాష బిస్త్, మహంతిఏపీకి వెళ్లాల్సిందే: కేంద్ర హోంశాఖ
24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలి రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సర్కారుకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు ఐపీఎ
Read Moreనీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ కంప్లైంట్
నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ (కేఆర్ఎంబీ)కి బోర్డుకు ఫిర్యాదు చేసింది
Read Moreస్కూటీపై వెళ్తుండగా..మహిళపై అడవిపంది దాడి
కరీంనగర్ జిల్లాలో మహిళపై అడవిపంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా స్కూటీపై వెళ్తున్న మహిళను వేగంగా వచ్చి అడవిపంది దాడి చ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలి : ఎమ్మెల్యే వివేక్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మ
Read Moreఇంజనీర్ సాయి కొమరేశ్వర్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్:మనీలాండరింగ్ కేసులో ఇంజనీర్ సాయి కొమరేశ్వర్ ఆయన భార్య పద్మావతి దంపతులకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీరికి సంబంధిం చిన రూ. 1.27
Read Moreజగదాంబేశ్వరి తల్లి ఆశీస్సులతో చెన్నూరు అభివృద్ధి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జగదాంబేశ్వరి (రాజ రాజేశ్వరి) తల్లి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృ ద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆశ్రమ నిర్వాహకుల
Read Moreకూతురి పెండ్లి..మండపంలోనే తండ్రి మృతి
కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి..అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు..బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండప మంతా కలియ
Read Moreపదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.?..కేసీఆర్, కిషన్ రెడ్డిలకు రేవంత్ సవాల్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ..11 ఏళ్లు మోదీ పాలన.. ఏడాది కాంగ
Read More