Telangana

తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 MP సీట్లు దొంగ ఓట్లే: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

కరీంనగర్: తెలంగాణలో బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లు దొంగ ఓట్లతో గెలిచినవేనని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూ

Read More

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం (ఆగస్ట్ 24) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఏప

Read More

రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య... ఆ మూడో వ్యక్తి ఎవరు..?

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది. రాయితో తల పగలకొట్టి భర్తను దారుణంగా చంపేసింది భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరా

Read More

చౌటుప్పల్ మండలంలోని SR ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ ఫార్మా కంపెనీలో శనివారం (ఆగస్ట్ 23) రాత్రి ఒక్కసారి

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల కమిటీ: పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయ

Read More

నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలి: పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్: కూకట్‎పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ సహస్ర తల్లిదండ్రులు రేణుక, క

Read More

శిల్పకళా వేదికలో అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్రం అదరహో..

మాదాపూర్​, వెలుగు: అక్కాచెల్లెళ్ల భరతనాట్య అరంగేట్ర నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో శుక్రవారం భరతనాట్య గురువు సంతో

Read More

ఏపీ 4 ఇంట్రా లింకులను ఒప్పుకోం..ఎన్ డబ్ల్యూడీఏకి తేల్చి చెప్పిన తెలంగాణ

ఆ ఇంట్రాలింకులన్నీ గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధం అయినా డీపీఆర్​లు ఇవ్వాలని ఎలా అడిగారు? జీసీ లింక్​లో తరలించే 148 టీఎంసీల్లో

Read More

ప్రజల ప్రాణాలు పోవాల్నా.. అనుమతి లేని కేబుల్స్‌‌ కట్ చేయాల్సిందే

రామంతాపూర్‌‌‌‌ ఘటనపై హైకోర్టు సీరియస్  విద్యుత్‌‌‌‌ షాక్‌‌‌‌తో ఐదుగురు మృతి చెంద

Read More

కేక్ తినిపించిన చేతితోనే పొడిచి చంపాడు: సహస్ర మర్డర్ కేసులో వెలుగులోకి భయంకర విషయాలు

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం కూకట్‎పల్లిలో దారుణ హత్యకు గురైన పన్నేండేళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పన్నేండేళ్ల సహస్రను వాళ్ల ఇంట

Read More

భారీ వర్షాల వల్లే కాలేశ్వరం కుంగిందని కేసీఆర్ అనడం విడ్డూరం: మంత్రి వివేక్

మంచిర్యాల: భారీ వర్షాల వల్లే కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిందని మాజీ సీఎం కేసీఆర్,  హరీష్ రావు హైకోర్టులో కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి వివే

Read More

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 1,623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిం

Read More

తెలంగాణలో వ్యవసాయ భూముల మార్కెట్ వ్యాల్యూ 3 రెట్లు పెంపు..!

  ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ప్లాట్ల విలువ కూడా..  ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శా

Read More