Telangana
దేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు
జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఒక్క తెలంగాణే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ
Read Moreశాతవాహన వర్శిటీలో లా కాలేజ్ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం
కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం (మే 1
Read Moreప్రాణాలు తీసిన నల్లిబొక్కలు.. గొంతులో ఇరుక్కుని నిజామాబాద్లో ఒకరు..ఆదిలాబాద్లో ఒకరు మృతి
ఈ రోజుల్లో ఏ చిన్న పండుగొచ్చినా పబ్బం వచ్చినా.. సండే వచ్చినా .. ఇంటికి బంధువులొచ్చినా నాన్ వెజ్ అనేది కామన్ అయిపోయింది. వారంతో సంబంధం లేకుండా ప్
Read Moreమే 14న వరంగల్ కు అందాల తారలు..వెయ్యి స్తంభాల గుడి,రామప్ప సందర్శన
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న వరంగల్ వెళ్లనున్నారు. వెయ్యిస్తంభాల గుడి, పోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడే
Read Moreసిబిల్ స్కోర్తో రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధం లేదు: డిప్యూటీ CM భట్టి
భద్రాద్రి కొతగూడెం: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ను తీసుకొచ్చిన విషయం తెలిసి
Read Moreగాంధీని చంపిన గాడ్సే మార్గంలోనే RSS పయనం: మంత్రి సీతక్క
మంచిర్యాల: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం (మే 13) మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివాసీ కార్యకర్త
Read MoreRain Alert: తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
గత కొద్ది రోజులుగాఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రా్ల్లో ఎండలు రికార్డుస్థాయిలో నమోదు అవుతున్నాయి. రోజ
Read Moreహైకోర్టుకు చేరిన తైబజార్ వేలం వ్యవహారం
అయిజ, వెలుగు: అయిజ మున్సిపాలిటీ తైబజార్ వేలంపాట వ్యవహారం హైకోర్టుకు చేరింది. కమిషనర్ సైదులుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..
Read Moreరైతులను వేధిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, వెలుగు: రైతులను వేధించినా, మోసం చేసినా క్రిమినల్కేసులు పెట్టాలని -రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులను ఆద
Read Moreచెన్నూరు మండలంలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని శివలింగాపూర్, అక్కేపెల్లి, బావురావుపేట, గంగారం, సుద్దాల, లింగంపెల్లి, ఎర్రగుంటపెల్లిలో కొంతకాలంగా నెలకొన్న తాగునీ
Read Moreపట్టాలు ఇప్పించాలని నేతలకు వినతి : నెన్నెల మండలం గిరిజనులు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: గత 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పించాలని, నిరుపేద గిరిజన రైతులకు భూములు ఇవ్వాలని సోమవారం పెద్ద
Read Moreఆ కులాల పేర్లు మార్చండి .. ప్రభుత్వానికి త్వరలో బీసీ కమిషన్ రిపోర్ట్
దొమ్మర, పిచ్చగుంట్ల, బుడబుక్కల కులాల పేర్లు మార్చాలని కమిషన్కు వినతులు హైదరాబాద్, వెలుగు: తిట్టు పదాలతో ఉన్న పేర్లను మార్చాలని కోరిన దొమ్మర,
Read Moreఎస్సీ వర్గీకరణ జనాభాప్రాతిపదికన జరగాలి:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కాకినాడ: ఎస్సీ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్స
Read More












