Telangana
కేసీఆర్, హరీశ్పై ఈసీకి ఫిర్యాదు చేస్తం: కాంగ్రెస్ నేత జి. నిరంజన్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు అడ్డగోలుగా తిడుతున్నరని.. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ
Read Moreప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలే : జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం హీనంగా చూసిందని.. వారి సమస్యలను పట్టించుకోలేదని శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గ
Read Moreఐదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం : ముఠా గోపాల్
ముషీరాబాద్, వెలుగు : ఐదేళ్ల కాలంలో ముషీరాబాద్ సెగ్మెంట్కు ఇచ్చిన హామీలను నెరవేర్చానని.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కో
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్
షాద్నగర్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని షాద్ నగర్ సెగ్మెం
Read Moreబీఆర్ఎస్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత : అరికెపూడి గాంధీ
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. శనివారం హ
Read Moreధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లిస్తరు?
ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లిస్తరు? వడ్ల పైసలు ఎట్ల పంపిణీ చేస్తరు?: కేసీఆర్ ధరణిని తొలగిస్తే దళారుల రాజ్యమే రైఫిల్ రెడ్డి జనగామకు వచ్
Read Moreధరణిలో సమస్యలుంటే పరిష్కరిస్తం: కేటీఆర్
కామారెడ్డి/ భిక్కనూరు, వెలుగు: ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధరణి రద
Read Moreఅమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడ్తం: తలసాని
పద్మారావునగర్, వెలుగు: తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరువలేనని మంత్రి
Read Moreబీఆర్ఎస్ హామీలు ఇస్తది.. అమలు చేయదు
జీడిమెట్ల, వెలుగు : బీఆర్ఎస్ హామీలు ఇచ్చి అమలు చేయదని.. ఆ పార్టీని నమ్మొద్దని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి తెలిపారు
Read Moreనిజాం షుగర్ ఫ్యాక్టరీల భూములు అమ్మేందుకు కుట్ర: ధర్మపురి అర్వింద్
మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీల భూముల అమ్మకానికి కుట్రలు మొదలయ్యాయని కోరు ట్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ
Read Moreబీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలి : భీం భరత్
చేవెళ్ల, వెలుగు : బీఆర్ఎస్ నిరంకుశ పాలనను అంతం చేయాలని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ పిలుపునిచ్చారు. శనివారం శంకర్పల్లి మండల పర
Read Moreచెన్నూరు అభివృద్ధి వివేక్ వెంకటస్వామితోనే సాధ్యం : వంశీకృష్ణ
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి వివేక్ వెంకటస్వామితోనే సాధ్యమవుతుందని ఆయన తనయుడు వంశీకృష్ణ అన్నారు. ఇసుక దందాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వేల కో
Read Moreబీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కే మద్దతు
సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్కే తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సెగ్మెంట్ పద్మశాలి సంఘం తెలి
Read More











