Telangana

మిగతా వాళ్లకు ఎప్పుడు : తెలంగాణ హైకోర్టుకు దీపావళి సెలవు సోమవారం..

తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. సోమవారం (నవంబర్ 13) హైకోర్టుకు సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది.ఈ ఏడాది అధిక ఆషాఢ మాసం రావడంతో

Read More

8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు

మానవ అక్రమ రవాణా కేసులో ఏకకాలంలో సోదాలు మ‌య‌న్మార్ శ‌ర‌ణార్థులే టార్గెట్​గా తనిఖీలు ఢిల్లీ: తెలంగాణతో సహా దేశంలోని 8 రాష

Read More

కాంగ్రెస్ అద్భుతం చేయబోతుంది: బండ్ల గణేష్ జోస్యం

ఇప్పుడే షాద్ నగర్ కు వెళ్ళి వచ్చానని.. మిత్రుడు వీర్లపల్లి శంకర్ నామినేషన్ వేస్తే ఊరు దాటడానికి గంట పట్టిందని.. జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సీన

Read More

కాంగ్రెస్ వస్తే ఆగమైతం.. ఆలోచించి ఓటు వేయాలి

కాంగ్రెస్ పార్టీ వల్లే మనం ఎంతో అన్యాయానికి గురయ్యామని మరోసారి సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆలోచించి  వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు.

Read More

మరోసారి కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  కేసీఆర్.. ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణలోని పలు జిల్లాల

Read More

ప్రజలకు సేవ చేయడానికి వచ్చా.. దోచుకోవడానికి కాదు: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ ప్రజల ఆశీర్వాదంతో  రాష్ట్రంలో తనకే ఎక్కువ మెజారిటీ రావచ్చని మంత్రి మల్లారెడ్డి జోష్యం చెప్పారు. బుధవారం(నవంబర్ 8) మేడ్చల్ జిల్లాలోని

Read More

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై  జస్టిస్&

Read More

ఇలాంటి బెదిరింపులకు నా కార్యకర్త కూడా భయపడడు : తుమ్మల నాగేశ్వరరావు

మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఈసీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీ, అర్బన్ లో

Read More

మోత్కుపల్లిని కలిసిన కుంభం

గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి  యాదాద్రి, వెలుగు :  భువనగిరి నుంచి పోటీ చేస్తున్న తన గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్​ అభ్యర్థి కుంభ

Read More

బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటిస్తుందా : బండి సంజయ్‌

తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.  అంతకు రెట్టింపు కరీంనగర్ బీ

Read More

పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కడే ; సత్యవతి రాథోడ్

గూడూరు, వెలుగు :  రాష్ట్రంలోని పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కడే అని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబుబాబాద్

Read More

ప్రభుత్వ స్కూల్స్​లో క్వాలిటీ ఎడ్యూకేషన్​ అందించాలి : శశాంక

మహబూబాబాద్, వెలుగు :  ప్రభుత్వ స్కూల్స్​లో టీచర్లు క్వాలిటీ ఎడ్యూకేషన్​ అందించాలని కలెక్టర్​ శశాంక సూచించారు. మంగళవారం డోర్నకల్ మున్సిపాలిటీలోని

Read More

అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి

కొత్తగూడ,వెలుగు :  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు గంటలే కరెంట్​ ఉంటుందని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు.మంగళవా

Read More