Telangana

4న అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ సభ : బైరి వెంకటేశం

గెస్టులుగా అంబేద్కర్, కుమ్రం భీమ్​ మనమళ్లు హైదరాబాద్, వెలుగు : దళిత ఉప కులాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అక్టోబ‌‌‌‌ర్ 4న &

Read More

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్

Read More

దీపికా సాంగ్ కు రీక్రియేషన్.. డ్యాన్స్ స్టెప్స్ కు నెటిజన్స్ ఫిదా

చాలా ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. అందులో భాగంగా కొందరు బాలీవుడ్ లో ఫేమస్ సాం

Read More

పెద్దపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులు

పెద్దపల్లి జిల్లాలో ఇవాళ ( అక్టోబర్ 1న) మంత్రి కేటీఆర్ పర్యటించున్నారు.  జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయను

Read More

నేటి నుంచే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌పై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ

క్యాసినో, గుర్రపు పందేలపై కూడా 28% జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేయనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆన్‌‌&zw

Read More

ముగిసిన వానాకాలం సీజన్.. 94.4 % వర్షపాతం నమోదు: ఐఎండీ

న్యూఢిల్లీ :  ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ

Read More

డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

కూకట్ పల్లి, వెలుగు: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూకట్ పల్లిలోని అశోకా వన్ మాల్ వద్ద మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం 5కే వాకథాన్​నిర్వహి

Read More

తెలంగాణ ఎన్నికల్లో టిప్​టాప్ ​పోలింగ్​ స్టేషన్లు

రాష్ట్రంలో 1309 ప్రత్యేక పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఈసీ నియోజకవర్గానికి ఐదు చొప్పున మహిళల కోసమే ప్రత్యేకం హైదరాబాద్, వెలుగు : &nbs

Read More

డెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే

Read More

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ బస్స

Read More

ప్రధాని మోదీ టూర్​కు కేసీఆర్ ​దూరం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్​మరోసారి దూరంగా ఉండనున్నారు. కరోనా ఫస్ట్​వేవ్​తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు

Read More

ఇవాళ్టి(అక్టోబర్1) నుంచి లేక్​ ఫ్రంట్ పార్కులో సందర్శకులకు అనుమతి

హైదరాబాద్, వెలుగు: సిటిజన్లకు సరికొత్త అనుభూతిని పంచేందుకు మరో పార్కును హెచ్ఎండీఏ సిద్ధం చేసింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున జలవిహార్ పక్కన తీర్చిదిద్దిన ల

Read More

కవితకు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు :  రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై కీలక ఉపన్యాసం చేయాలని పబ్లిక్ పాలసీకి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బ్రిడ్జ్ ఇండియా&rs

Read More