Telangana
ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి
మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల
Read Moreఆత్మాహుతి పేలుళ్లలో RAW ప్రమేయం.. పాకిస్థాన్ ఆరోపణలు
సెప్టెంబర్ 29న రెండు ఆత్మాహుతి పేలుళ్లలో భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 65కి చేరుకుంది. బలూచిస్తాన్
Read Moreఅర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : వరుణ్ రెడ్డి
నిర్మల్, వెలుగు : అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో
Read Moreచివరి రక్తపు బొట్టు వరకు బీజేపీలోనే ఉంటా : సోయం బాపూరావు
కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్రు.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు భైంసా, వెలుగు : తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే పార్టీ మారు
Read Moreమోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి : విజయ రామారావు
నిజామాబాద్, వెలుగు: ఈ నెల 3 న నిజామాబాద్లో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి విజయ రామారావుకోరారు. శనివారం జిల్లాలోన
Read Moreనేడు మంత్రి కేటీఆర్ పర్యటన : బాల్క సుమన్
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే బ
Read Moreనిజామాబాద్లో మోదీ సభ సన్నాహక సమావేశం
బోధన్, వెలుగు: నిజామాబాద్లో ఈ నెల3న జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ఇన్చార్జి వెంకటరమణి కో
Read Moreఓటు ఎంతో పవిత్రమైంది : జితేశ్వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు: ఓటు ఎంతో పవిత్రమైందని కలెక్టర్ జితేశ్వి పాటిల్పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతీఒకరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం
Read Moreప్రజా సేవ చేసేందుకే ముషీరాబాద్ టికెట్ ఆశిస్తున్నా: బీజేపీ నేత డీఎస్రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: ఎయిర్ ఫోర్స్ లో 20 ఏండ్ల పాటు దేశ సేవ చేశానని.. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు ముషీరాబాద్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న
Read Moreచీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన కిషన్రెడ్డి
గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు నల్లకుంటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లకుంట శంకర్ మఠ్ వద్ద
Read Moreగిరిరాజ్ కాలేజీ గ్రౌండ్లో మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 3న ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యాలయం అధికారులు, ఎస్ పీజీ ఆఫీసర్లు సభ నిర్వహించే గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ను
Read Moreబీఆర్ఎస్ కౌన్సిలర్రాజీనామా : బింగి శివానీ
కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపల్ 15వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బింగి శివానీ శనివారం తన పదవికి రాజీనా
Read Moreబాన్సువాడ అభివృద్ధి కోసమే స్పీకర్ నయ్యా : పోచారం శ్రీనివాస్రెడ్డి
పొతంగల్ (కోటగిరి), వెలుగు: బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే స్పీకర్ పదవి తీసుకున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పొతం
Read More












