Telangana
తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం
Read Moreఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్
ఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్ కొన్ని దవాఖానలకే డెవలప్మెంట్ నిధులు మూడు నెలలుగా శాన
Read Moreఇప్పడు 81 మందిమి.. త్వరలో 181 అవుతం : బీజేపీ ఎంపీ హేమా మాలిని
ముంబై: ‘ప్రస్తుతం లోక్సభలో 81మంది మహిళా ఎంపీలం ఉన్నం.. త్వరలో ఆ సంఖ్య 181కి పెరుగుతుంది’ అని బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలివుడ్ నటి హేమా
Read Moreఓబీసీ మహిళలకు కోటా కల్పించాలి : కవిత
ఎమ్మెల్సీ కవిత డిమాండ్ హైదరాబాద్, వెలుగు : మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత బుధవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో మీడియా
Read Moreసర్వీస్లు తగ్గించేసిన ఆకాశ్ ఎయిర్
న్యూఢిల్లీ: 43 మంది పైలెట్లు సడెన్గా మానేయడంతో ఆకాశ్ ఎయిర్ తమ సర్వీస్లను తగ్గించింది. కొంత కాలం వరకు సర్వీస్
Read Moreఅప్లికేషన్లపై ఈ నెల 28 వరకు పరిశీలన
కామారెడ్డి, వెలుగు: కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై వచ్చిన అప్లికేషన్లపై ఈ నెల 28 వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నట్లు కామారెడ్డి కలెక్
Read Moreఅదానీ గ్రూప్తో టోటల్ మరో పెట్టుబడి
కొత్త జాయింట్ వెంచర్ న్యూఢిల్లీ: అదానీ గ్రూప్తో కలిసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీలో టోటల్ ఎనర్జీస్ 300 మిలియన్ డాలర్ల
Read Moreఅభివృద్ధికి నోచని నాంపల్లి గుట్ట
గుట్టపైనున్నలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై నిర్లక్ష్యం బ్రోచర్లకే పరిమితమైన రూ.30కోట్ల ప్రణాళ
Read Moreమహిళా బిల్లు .. దేశానికే గర్వకారణం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంపై గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో మహిళలు రాజకీయ ర
Read Moreప్రస్తుతం రాజకీయాల్లో వారసులకే ఇంపార్టెన్స్
తామే బరిలో ఉన్నట్లుగా కార్యకర్తలతో సమావేశాలు గెలుపు వ్యుహాలు ప్లాన్ చేస్తూ నేతలను దిశా నిర్దేశం అభ్యర్థులను కలవాలంటే ముందుగా తనయుల దగ్గరకు వెళ్
Read Moreవెంటనే ఇండియా వెళ్లిపోండి.. కెనడాలోని హిందువులకు ఖలిస్థాన్ నేత వార్నింగ్
లేదంటే తీవ్ర పరిణామాలు.. వీడియోలో హెచ్చరికలు జారీ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నార
Read Moreఈ ఏడాది నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన వాళ్లందరికీ కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్
Read Moreపిల్లల చార్జీల పెంపు.. ఏడేండ్లలో రైల్వేకు రూ.2,800 కోట్లు
న్యూఢిల్లీ: చిన్నారుల ప్రయాణ చార్జీల పెంపుతో ఇండియన్ రైల్వేస్ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడేండ్లలో రూ.2,800 కోట్ల అదనపు ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించి
Read More












