Telangana
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం మెట్ పల్లి మండల
Read Moreతెలంగాణ బీజేపీ అడ్డా అని చాటి చెబుదాం: బండి సంజయ్
లక్షలాది మందిని సమీకరించి కరీంనగర్ లో ఈనెల 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ స
Read Moreలారీని ఢీ కొట్టిన ఇన్నోవా.. ముగ్గురికి గాయాలు
నల్గొండ జిల్లాలో 65 వ జాతీయ రహదారిపై ఇనుపాముల గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని మ
Read Moreభారత సంస్కృతిని ముందు తరాలకు అందించడమే లక్ష్యం : కిరణ్ సేధ్
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టానని స్పీక్ మేకే వ్యవస్థాపకులు కిరణ్ సేధ్ అన్నారు. స
Read Moreజూనియర్ లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.1392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర
Read Moreకేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ పై
Read Moreపాదయాత్రకు అనుమతి నిరాకరణ.. షర్మిల నిరసన
వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన వ్యక్
Read Moreఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా ? : బండి సంజయ్
టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని.. పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.&
Read Moreజగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ 12వ రోజు పాదయాత్రను కోరుట్ల మండలం వేంపేట నుంచి ప్రారంభిం
Read Moreతెలంగాణ జోలికి రావొద్దు : ధర్మపురి అరవింద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన
Read Moreకేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే కుట్ర చేస్తుండు : రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ఆ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలిపే విషయంలో గురువారం సజ్జల మాట
Read Moreహైదరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియాగాంధీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ
Read Moreహిమాచల్లో కాంగ్రెస్ విజయాన్ని చిన్నది చేసి చూపిస్తున్రు : రేవంత్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ప్రజలే వద్దనుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఢిల్లీ మున్సిపాలిటీలో ఓటమి పాలైందని చెప్పారు. గుజరా
Read More












