Telangana
ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ
ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల
Read Moreవైఎస్ఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : మంత్రి సత్యవతి
వార్డు మెంబర్ కాలేని వైఎస్ షర్మిలను ప్రధాని పలకరించడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మెడికల్ కళాశాల, కలెక్టరేట్ భవనాలను పరిశ
Read Moreఆకాశం నుంచి పడ్డ బెలూన్.. చూసేందుకు ఎగబడ్డ జనం..
హైదరాబాద్లో ఇవాళ ఉదయం ఆకాశంలో వింత కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ కనిపించిన వస్తువును చాలా మంది ఆసక్తిగా చూశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధి
Read Moreఫాంహౌస్ కేసులో కుట్రపూరితంగా ఇరికించారు : శ్రీనివాస్ తరఫు లాయర్
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా ఇవాళ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను
Read Moreకేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతది : వివేక్
టీఆర్ఎస్పై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దుబ్బాక, జీహెచ్ఎంసీ, మునుగోడు ఎన్నికలతో తేలిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామ
Read Moreఫాంహౌస్ కేసు : ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన సిట్
ఫాంహౌస్ కేసులో ఏసీబీ కోర్టు మెమో రిజెక్ట్ చేయడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, ప
Read Moreరాజాసింగ్కు పోలీసుల నోటీసులపై త్వరలోనే సమాధానమిస్తం : కరుణ సాగర్
ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు జారీ చేసిన నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తామని అడ్వకేట్ కరుణసాగర్ తెలిపారు. పోలీసులు ఆరోపించినట్లు రాజాసింగ
Read Moreరాజ్ భవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కార్యకర్తలన
Read Moreకేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల న
Read Moreసీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. బస్టాండ్లలో జనం ఇబ్బందులు
సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన జనాలను ఇబ్బందుల్లో పడేసింది. ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభ కోసం కేటాయించడంతో బస్సుల్లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదు
Read Moreవంశీ రామ్ బిల్డర్స్పై రెండో రోజు ఐటీ రెయిడ్స్
వంశీ రామ్ బిల్డర్స్పై రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ ఎండ
Read Moreపాపన్నపేటలో పత్తాలేని పత్తి కొనుగోలు కేంద్రం!
మెదక్/పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు : పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చిన అధికారులు ఇంత వరకు ప్రారంభించకపోవడంతో రైత
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహబూబ్ నగర్, వెలుగు: జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద పశు సంవర్థక శాఖకు చెందిన భూమిలో 10 ఎకరాలను కొత్త కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయిస్త
Read More












