Telangana
పరిస్థితిని బట్టి పోటీ స్థానాలు నిర్ణయిస్తాం : చంద్రబాబు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల్లో పార్టీపై గుడ్విల్ ఉందని, దాన్ని ఓటు బ్యాంకుగా మారిస్తే సరిపోతదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నార
Read Moreవంశీరామ్ బిల్డర్స్పై ఎండీ సుబ్బారెడ్డి, డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
జూబ్లీహిల్స్లోని ఆఫీస్లో కీలక ఆధారాలు స్వాధీనం హైదరాబాద్, వెలుగు : వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురిని నిందితులుగా చేర్చలేం
ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలి: ఏసీబీ కోర్టు సిట్ మెమో రిజెక్ట్.. నేడు ముగ్గురు నిందితుల విడుదల హైదరాబాద్, వెలుగు :
Read Moreకొత్త లోన్లు అంటూ మహిళల వెంటపడ్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను నాలుగేండ్లుగా ప్రభుత్వం చెల్లించట్ల
Read Moreలిక్కర్ స్కామ్లో ఈనెల 11న ఎమ్మెల్సీ కవిత విచారణ
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 11న విచారిస్తామని సీబీఐ తెలిపింది. ఆ ర
Read Moreఏడాదిలో ఎన్నికలుండటంతో రాష్ట్ర సర్కార్లో టెన్షన్
అర్హులందరికీ పూర్తి స్థాయిలో స్కీములు అందాలంటే 3 లక్షల కోట్లపైనే అవసరం సవాల్గా మారిన నిధుల సమీకరణ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు,
Read Moreరేపు జగిత్యాలకు కేసీఆర్... షెడ్యూల్ ఇదే
రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ
Read Moreఖర్గేను కలిసిన మహేష్ కుమార్ గౌడ్..టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల అవసరం ఎంతుందో..యువతరం అవసరం కూడా అంతే ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్
Read Moreవైద్యారోగ్యశాఖలో 1147 పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్&zwnj
Read Moreజమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతు
Read Moreసీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు
జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్
కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెంద
Read Moreరేపు జగిత్యాలకు కేసీఆర్.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
జగిత్యాల : రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా వెల్గటూర్,ధర్మపురి,బుగ్గారం,గొల్లపల్లి,కొడిమ్యాల,పెగడపల్ల
Read More












