Telangana

నాగర్కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

జెడ్పీ ఛైర్మన్ పీఠం దక్కేది ఎవరికో.. ? టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పైనే భారం వేసిన నేతలు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపికకు నోటిఫికేషన

Read More

‘మన ఊరు–మన బడి’పై మంత్రి సబిత సమీక్ష

మన ఊరు,మన బడి మొదటి విడత పనుల కింద ఈ నెలాఖరు వరకు 1400 స్కూళ్లలో పనులు పూర్తవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సైఫాబాద్ లోని డైరెక్

Read More

గుజరాత్ ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యమే : జగదీశ్ రెడ్డి

ఆంధ్ర, తెలంగాణ మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రా

Read More

సివిల్ సప్లైస్ కార్పొరేష‌న్ చైర్మన్ గా స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్

రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు పదవిలో ఉండనున్నారు. ఈ మ

Read More

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన

Read More

అందుకే.. కేసీఆర్ ఫాం హౌస్ ను వదిలి జిల్లాల్లో పర్యటిస్తున్నడు: కిషన్ రెడ్డి 

నాడు రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దన్న వ్యక్తికి.. నేడు ఎయిర్ పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ

Read More

వడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్​ రావు

సిద్దిపేట జిల్లా: వడ్లు కొనమంటే నూకలు తినాలని తెలంగాణ ప్రజల్ని కేంద్రం అవహేళన చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపొద

Read More

తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతరేస్తం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు

Read More

గుజరాత్లో బీజేపీది గెలుపు కాదు : భట్టి

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలిచేందుకు కృషి

Read More

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా లు : చాడ వెంకట్ రెడ్డి

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం సమగ్ర సర్వే చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జి

Read More

ఐఏఎస్, ఐపీఎస్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు : మాజీ IAS చంద్రవదన్

హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్లకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, వారు నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత చంద

Read More

లేటెస్ట్ టెక్నాలజీతో ఎయిర్ పోర్ట్ మెట్రో పూర్తి చేస్తాం : ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో ఫేజ్ 1ను విజయవంతంగా పూర్తి చేశామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బేగంపేట మెట్రోరైల్ భవన్ లో ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ ప్ర

Read More

రూ. 5లక్షల కోట్లు అప్పు చేసినా జీతాలిచ్చే పరిస్థితి లేదు : బండి సంజయ్

పేదోళ్ల బలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతుండు జగిత్యాల జిల్లా : పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమే

Read More