Telangana
వీడని పోడు చిక్కులు
అడవులను నమ్ముకొని బతికే గిరిజనులకు అటవీ భూములే ఆధారం. వాటిపై హక్కు కోసం ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం -2006 లో మొదటిసారిగా
Read Moreసంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రకు పలు షరతులు విధిస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ
Read Moreయాదాద్రి పవర్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల ధర్నా
రైతులు, యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిర్యాలగూడ, వెలుగు: యాదాద్రి పవర్ప్లాంట్కు భూములిచ్చిన తమకు నేటికీ పరిహారం ఇవ్వలేదని, ప్లాంట్
Read Moreఎమ్మెల్యే తిట్టాడని.. కన్నీరు పెట్టిన మహిళా కార్పొరేటర్
హైదరాబాద్: తన సొంత పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అసభ్యంగా తిడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని అధికార టీఆర్ఎస్ పార్టీ
Read Moreభద్రాద్రి జిల్లాలో పోడురైతుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పోడు భూముల సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గిరిజన, ఆదివాసీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు చ
Read Moreఅంబేద్కర్ విగ్రహం పనులు పరిశీలించిన మంత్రి వేముల
హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హుసేన్ సాగర్ తీరంల
Read Moreరాష్ట్రంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగే చాన్స్ : రాజగోపాల్ రెడ్డి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్మల్ జిల్లా: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన
Read Moreహైకోర్టు సూచనల మేరకు ప్రజా సంగ్రామ యాత్ర రీ షెడ్యూల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. పాదయాత్రను రేపట్నుంచి ప్రారంభించనున్నట్లు ప్రజా సంగ్రామ యాత్
Read Moreబండి పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి
బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళ
Read Moreచేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారు : షర్మిల
చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్ధానం యాత్ర పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్
Read Moreషర్మిల పాదయాత్రలో భారీగా పోలీసులు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములు నాయక్ తండా నుంచి షర్మిల 223వ
Read Moreబండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతుండు : వినయ్ భాస్కర్
బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. సంజయ్ది అహంకార యాత్ర అన్నారు. సంజయ్కు దమ్ముంటే
Read Moreఉపాధి హామీ నిధుల మళ్లింపుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రం నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లో
Read More












