Telangana

ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు

ఆగమాగం నిర్ణయాలు..  అడుగడుగునా ఆటంకాలు ఆగుతున్న అభివృద్ధి..  ఆందోళన బాటలో ప్రజలు మెదక్​ జిల్లాలో ఆర్ఆర్ఆర్, ల్యాండ్ పూలింగ్, ఇంటిగ్రే

Read More

సిరిసిల్ల సెస్ లో పేరుకుపోయిన బకాయిలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అధికారులు ఎన్నిసార్లు

Read More

ఎక్కడికి పోయినా డబుల్ ఇండ్ల గురించే ప్రశ్న: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: తన నియోజకవర్గమైన సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆదివారం పర్యటించారు. అడ్డగుట్ట, తుకారాంగేట్, తార

Read More

సింగపూర్​లో వ‌‌‌‌ర‌‌‌‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్

    రాష్ట్ర ప్రభుత్వం, టీటా సంయుక్త నిర్వహ‌‌‌‌ణ‌‌‌‌     లోగో ఆవిష్కరిం

Read More

ఎయిర్​టెక్ మెషీన్లు సాల్తలేవు

హైదరాబాద్, వెలుగు: సీవరేజ్​పైపులైన్లు జామ్ అయినప్పుడు క్లీన్ చేసేందుకు ఉపయోగించే ఎయిర్ టెక్ మెషీన్లు ఏమాత్రం సరిపోవడం లేదు. మెషీన్ల సంఖ్య పెంచకపోవడంతో

Read More

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలె: కేసీఆర్

    రెండున్నర నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలె     అధికారులకు సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశం.. ప్రగత

Read More

ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్​ చేసిందేమీ లేదు : డీకే అరుణ

గద్వాల, వెలుగు: ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆద

Read More

సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్​ను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్​ను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. హరిప్రసాద్ జీ20 సదస్సు లోగోను కాటన్ బట్టపై నేసి ప్రధానికి పంపగా..

Read More

డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతికే..!

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ‘కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న డబుల్​ బెడ్​రూం ఇండ్ల కోసం  

Read More

ఖమ్మం జిల్లాపై టీడీపీ నజర్

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలో రీ ఎంట్రీకి ప్లాన్​ చేస్తున్న టీడీపీ ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్​ పెట్టింది. తాను ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏపీకి

Read More

ప్రజల గోస తీర్చేందుకే భరోసా యాత్ర : ​బూర నర్సయ్య

సూర్యాపేట, వెలుగు: టీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు గోస అనుభవిస్తున్నారని, వారికి భరోసా కల్పించేందుకే రాష్ట్రంలో బీజేపీ భరోసా య

Read More

జర్నలిస్టులు సమాజంలోని పీడిత ప్రజల గొంతుకలు : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర రెండో మహాసభలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ హైదరాబాద్, వెలుగు: మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మంత్రి శ్రీనివాస్‌‌

Read More

ఈ ఏడాది నవంబర్ నాటికే 56,485 మంది ఫారిన్ టూరిస్టుల సందర్శన

నిరుడు 5,917 మంది ఫారినర్స్ రాక హైదరాబాద్, వెలుగు: కరోనా కాలంలో గట్టి దెబ్బతిన్న టూరిజం రంగం.. క్రమంగా కోలుకుంటోంది. రెండేండ్లతో పోలిస్తే రాష్

Read More