Telangana
సొంత లీడర్లపై కేసీఆర్ నిఘా..ఎవరితో టచ్లో ఉన్నారని ఆరా
‘సిట్టింగ్లకే టికెట్లు’ అన్న తర్వాత 200 మంది లీడర్ల కదలికలపై పెరిగిన ఫోకస్ నేతల సన్నిహితులు, ముఖ్య అనుచర
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ప్రతాప్ గౌడ్ను 8 గంటలు విచారించిన సిట్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న అడ్వకేట్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను దాదాపు 8 గంటల పాటు
Read Moreప్రమాణ స్వీకారోత్సవానికి పొన్నాలను ఆహ్వానించిన రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తన ప్రమాణం స్వీకారానికి హాజరుకావాలని
Read Moreనిజామాబాద్ జిల్లాలో మరోసారి సోదాలకు సిద్ధమైన ఎన్ఐఏ!
నిజామాబాద్ జిల్లాలో మరోసారి సోదాలకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో జూలై 4న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కార్యక్ర
Read Moreషూటింగ్ స్పాట్గా మారిన జగిత్యాల కొత్త కలెక్టరేట్
జగిత్యాల జిల్లా కొత్త కలెక్టరేట్ షూటింగ్ స్పాట్ గా మారింది. కలెక్టరేట్ నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో కొత్త కలెక్టరేట్
Read Moreప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : రామచందర్ రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో జ
Read Moreస్కైరూట్, ధృవ సంస్థలకు కేసీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ సంస్థ ద్వారా ఇవాళ శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్ర
Read Moreబీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి: ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలో రావు పద్మ
Read More2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బైక్ ర్యాలీలు
2023 ఎన్నికలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గ్రామీణా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టింది. ఇ
Read Moreరాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది : బూర నర్సయ్య గౌడ్
యాదాద్రిభువనగిరి జిల్లా : రాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు
Read Moreమైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లిలో మైనింగ్ జోన్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల
కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్లు అమ్ముడుపోయాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పా
Read Moreఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చింది: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తోనే తెలంగాణ కల సాకారమైందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇతర దేశాలకు మన రాజ్యాంగం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. రాజ్
Read More












