Telangana
ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకనే..
బీజేపీకి ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కారుపై
Read Moreపోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు
పోడు భూముల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు కేంద్రమే పరిష్కారం చూపాలని అన్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మా
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సీఎం కేసీఆర్ ని
Read Moreకేసీఆర్ ఎవరికీ లొంగడు.. భయపడడు
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటున్న బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ అంటే... మోడీ, ఈడీ లేకప
Read Moreసిటీ జలాశయాలకు కొనసాగుతున్న వరద
గేట్లు ఎత్తి నీటి విడుదల హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇ
Read Moreఇంకా వరద నీటిలోనే ములుగు గ్రామాలు
తిండి, తిప్పలు లేక బాధితుల అవస్థలు భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలం ములుగు జిల్లా: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ము
Read Moreభద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్
భద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్ ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత కేంద్రాలకు ప్రజల తరలింపు భద్రాచలంలో 63 అడుగులకు చేరిన వరద ప్రవాహ
Read Moreవర్షాలతో జనం విలవిల.. అధికారుల మందు పార్టీ
గోదావరి సహాయక చర్యలను గాలికొదిలేసిన అధికారులు భద్రాచలం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనంలో జల్సా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భారీ వర్ష
Read Moreకేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం లేదు
భారీ వర్షాలు వస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం
Read Moreమన ఊరు- మన బడి టెండర్లపై హైకోర్టులో విచారణ
అక్రమంగా టెండర్ సొంతం చేసుకుందని పిటిషనర్ల ఆరోపణ ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించిన స్పెషల్ జీపీ సంజీవ్ హైదరాబాద్: మన ఊరు - మన బడి పెయి
Read Moreవరద నీటి నుంచి బయటపడేందుకు బాహుబలి తరహాలో..
3 నెలల పసికందును బుట్టలో పెట్టి.. తలపై ఉంచుకుని సురక్షితంగా బయటపడ్డ కుటుంబం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘటన పెద్దపెల్లి జిల్లా: గత వారం
Read Moreవర్షాలు, వరదలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రా
Read Moreశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37 వేల 647 క్యూసెక్కుల వరద నీరు
Read More












