Telangana

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కామర్స్

Read More

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంత్రి, పోలీసుల వేధింపులు భరించలేక సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోవడం

Read More

మూడు నెలలు మంచి ముహూర్తాలున్నయి

కరోనా భయం తగ్గడంతో ఫంక్షన్ల హడావుడి పురోహితులు, ఈవెంట్​ ఆర్గనైజర్లు బిజీబిజీ కిటకిటలాడుతున్న షాపింగ్ ​మాల్స్, గోల్డ్​ షాప్స్  మండుతున్న

Read More

ధాన్యం మేమే కొంటమన్న మొనగాడు..కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండు

జోగులాంబ గద్వాల : దేశ చరిత్రలో కేసీఆర్ లాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఆయన లేని సమస్యను సృష్టించి రాజకీయం చేయాలనుకుంటాడని, అందుక

Read More

పెద్ద మనసు చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్

Read More

ఏప్రిల్ 27న హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం 10 గంటలకల్లా ప

Read More

బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ 

సీఎం కేసీఆర్ వైఖరిపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ ఎదుగుదలను నిలువరించ

Read More

రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన తేదీలు ఖరారు

హైదరాబాద్: రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. వాస్తవానికి ఈ నెలలోనే ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. రంజాన్ కారణంగా షెడ్యూల్లో మార్పు చేస

Read More

కేసులతో బెదిరించి రాజకీయాలు నడపలేరు

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అసమర్థత మీద పోరాడుతున్న వారిని వేధిస్తున

Read More

పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

ఖమ్మం: పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారనే కారణంతో బీజేపీ మజ్దూర్ ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప

Read More

యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

వరంగల్: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రమా యాత్ర కాదని.. అది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించా

Read More

సీఎంఆర్ స్కాంపై సీబీఐ విచారణను అడ్డుకునేది ఎవరు?

తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం జరుగుతుందని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే వానాకాలం పంట సమయంలో లక్

Read More

ఇయ్యాల్టి నుంచి ఎస్ఏ 2 పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి స్టూడెంట్లకు శనివారం నుంచి ఈ నెల 22 వరకు సమ్మెటివ్ అసెస్​మెంట్(ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్న

Read More