Telangana
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
జనగామ: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని దేవరుప్పుల మండలం సింగర
Read Moreప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కల సాకారం
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కలలు సాకారం అవుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు
Read Moreరైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్
పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని అలా చేశానంటున్న నిందితుడు హైదరాబాద్: రైలులో బాంబ్ ఉందన్న ఫోన్ కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ
Read Moreఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు
సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎవరూ ధాన్యం తీసుకురాకుండా సరిహద్దు గ్రామం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. ధాన్యం కొనుగోలు కోసం రైతు
Read Moreఅంబేద్కర్ రాజ్యాంగంపై కేసీఆర్ దాడి చేస్తున్నారు
హైదరాబాద్: అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై కేసీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. సీఎం కేసీఆర్ కు
Read Moreమంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంట తీసుకెళ్లి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళుర్పించేందకు వచ
Read More22న గోదావరి బోర్డు మీటింగ్
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు
Read Moreసీఎం చెప్పి నెలయినా జీవో విడుదల చెయ్యలే
డ్యూటీలోకి తీసుకుంటామని అసెంబ్లీలో సీఎం ప్రకటన నెల రోజులు కావొస్తున్నా జీవో విడుదల కాలే &nbs
Read Moreకేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరెంట్ కోతలు
వరంగల్: పేరుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మూడు, నాలుగు జిల్లాల నుంచి రోజూ కొన్ని వందల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. అలాంటి పెద్దాసుపత్రిలో పవర్
Read Moreకలెక్టర్ ఆట కోసం 29 మంది ప్రభుత్వ ఉద్యోగుల డ్యూటీ
నిర్మల్: జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే ఉన్నతాధికారి. జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తాన్న
Read Moreధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్
హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. కలెక్టరేట్ లో ప్రత్యే
Read Moreకేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు
నా పాదయాత్ర వల్లే కేసీఆర్ వడ్లు కొంటామని దిగివచ్చిండు: షర్మిల 54వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా: తాను చేస్తున్న
Read Moreప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మ
Read More












