Telangana

వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెర

Read More

‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం

రంగారెడ్డి: దళిత బంధు స్కీం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం  జిల్లాలోని సరూర్ నగర్ లో లబ్దిదారు

Read More

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలె

వరంగల్/రాయపర్తి: చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల

Read More

సీఎం‌ కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

Read More

ప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ 

ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. దూరాన్ని బట్టి రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30

Read More

పంట కోతల సమయంలో కరెంట్ కోతలా?

హైదరాబాద్: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర

Read More

విశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు

తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్​నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీస

Read More

ఐక్యతకు సంకేతం..హనుమాన్ శోభాయాత్ర

రేపు హనుమాన్ జయంతి శక్తికి ప్రతి రూపం హనుమంతుడు. ఆరాధన,సేవా గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. రాములవారిని తన గుండెల్లో బంధించుకొని, వానర సైన్య

Read More

విశ్లేషణ: ధరణి ఏర్పాటు వెనుక రహస్య అజెండా

ధరణి పోర్టల్ ఏర్పాటుతో పాత భూ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త రకం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి సమస్యలు, సాంకేతిక లోపాలు, వాటిని పరిష్కరించడంలో జాప

Read More

పోయొద్దాం.. పాండవుల గుట్ట

ఆదిమ మానవులు కొండ గుహల్లో నివసించేవాళ్లు. రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని జంతువుల్ని వేటాడేవాళ్లు. తీరిక వేళల్లో రకరకాల బొమ్మలు వేసేవాళ్లు.... అయితే, ఈ విష

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ పేరుతో రైస్‌ మిల్లు

Read More

‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు

సిద్ధిపేట: దేశంలో దళితులకు పది లక్షలు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో

Read More

అంబేద్కర్ వాదులంతా తెలంగాణవైపు చూసేలా చేస్తం

ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర తీరంలో డిసెంబర్ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ ప్ర

Read More