Telangana
వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెర
Read More‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం
రంగారెడ్డి: దళిత బంధు స్కీం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని సరూర్ నగర్ లో లబ్దిదారు
Read Moreప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలె
వరంగల్/రాయపర్తి: చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
Read Moreసీఎం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం
మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
Read Moreప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ
ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. దూరాన్ని బట్టి రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30
Read Moreపంట కోతల సమయంలో కరెంట్ కోతలా?
హైదరాబాద్: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర
Read Moreవిశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు
తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీస
Read Moreఐక్యతకు సంకేతం..హనుమాన్ శోభాయాత్ర
రేపు హనుమాన్ జయంతి శక్తికి ప్రతి రూపం హనుమంతుడు. ఆరాధన,సేవా గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. రాములవారిని తన గుండెల్లో బంధించుకొని, వానర సైన్య
Read Moreవిశ్లేషణ: ధరణి ఏర్పాటు వెనుక రహస్య అజెండా
ధరణి పోర్టల్ ఏర్పాటుతో పాత భూ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త రకం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి సమస్యలు, సాంకేతిక లోపాలు, వాటిని పరిష్కరించడంలో జాప
Read Moreపోయొద్దాం.. పాండవుల గుట్ట
ఆదిమ మానవులు కొండ గుహల్లో నివసించేవాళ్లు. రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని జంతువుల్ని వేటాడేవాళ్లు. తీరిక వేళల్లో రకరకాల బొమ్మలు వేసేవాళ్లు.... అయితే, ఈ విష
Read Moreకేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లు
Read More‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు
సిద్ధిపేట: దేశంలో దళితులకు పది లక్షలు ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో
Read Moreఅంబేద్కర్ వాదులంతా తెలంగాణవైపు చూసేలా చేస్తం
ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర తీరంలో డిసెంబర్ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆ ప్ర
Read More












