Telangana

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు

ప్రశాంత్​ కిశోర్​తో కలిసి వచ్చిన ప్రకాశ్​ రాజ్​ పాలనపై ప్రజల ఫీడ్​బ్యాక్​ను సీఎంకు ఇచ్చిన పీకే ఫాం హౌస్​లో కేసీఆర్​, ప

Read More

యువత దొరల గడీలను బద్దలు కొట్టాలె

బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో దొరల గడిలను బద్దలు కొట్టేందుకు యువ కిశోరాలు ముందుకు ర

Read More

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

కేసీఆర్ బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ పాలనను త్వరలోనే బొందపెడతామని హెచ్చరించారు. యువ తెలంగ

Read More

5వ రోజు మేడారం హుండీ ఆదాయం ఎంతంటే

హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం 5వ రోజు లెక్కింపు కొద్దిసేపటి క్రితం పూర్తయింది. టిటి

Read More

రాష్ట్ర సంపద కేసీఆర్ కుటుంబానిది కాదు

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం: రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలే గాని కేసీఆర్ కుటుంబానికి కాదని సీఎల్

Read More

ఎయిర్క్రాఫ్ట్ శకలాలు ఏవియేషన్ అకాడమీకి తరలింపు

నల్గొండ: జిల్లాలోని పెద్ద ఊర మండలం తుంగతుర్తిలో నిన్న శనివారం కుప్ప కూలిన ఎయిర్ క్రాఫ్ట్ శకలాలను ఏవియేషన్ అకాడమీకి తరలించారు పోలీసులు. ఎయిర్ క్రాఫ్ట్

Read More

మహబూబ్నగర్లో 4 రోజుల నుంచి కిడ్నాప్లు జరుగుతున్నాయి

మహబూబ్ నగర్  పట్టణంలో నాలుగు రోజుల  నుంచి కిడ్నాప్ లు  కొనసాగుతున్నాయని బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ ఆరోపించారు. న

Read More

రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. రాష్ట్ర రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డార

Read More

పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వ నమోదు

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వాల నమోదుకు శ్రీకారం చుట్టామని

Read More

మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్: రాష్ట్రంలో మూడ్రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఆదివారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహి

Read More

నేడే పల్స్ పోలియో

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు అందించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏ

Read More

మేడారం జాతర హుండీ లెక్కింపు.. 4వరోజు ఆదాయం ఎంతంటే

4వరోజు ఆదాయం 2 కోట్ల 90 లక్షలు మొత్తం హుండీలు  497.... కౌంటింగ్ పూర్తయినవి 383 హనుమకొండ:  మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీకి సమ

Read More

యాసంగిలో వడ్లు కొనం అని చెప్పడం సిగ్గుచేటు

మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా: యాసంగిలో వడ్లు కొనం అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటు అని మంత్రి ఎర్రబెల్లి దయాక

Read More