Telangana

ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు

రష్యా దాడుల నేపథ్యంలో పలువురు భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగివచ్చేందుకు సిద్ధమైన 20 మంది తెలంగాణ విద్యార్థులు కీవ్

Read More

జెట్టి ఈశ్వరీ బాయి అణగారిన వర్గాల గొంతుక

తరతరాలుగా వెట్టి, వెలివేతను అనుభవిస్తూ.. నలుగుతున్న జీవితాల్లో వేగుచుక్కయి వెలిగిన కాంతి రేఖ జెట్టి ఈశ్వరీబాయి. అంటరానితనం అనే సాంఘిక దురాచారం ఒకవైపు,

Read More

కెమికల్స్​ను భూమిలోకి వదులుతున్న ఐరన్​ కంపెనీలు

విషమయంగా భూగర్భ జలాలు పల్లి, వరి పంటలపై ఐరన్​ డస్ట్​ వాటిని మేస్తున్న బర్లు, ఆవులకు క్యాన్సర్​ మూడు నెలలుగా ఒక్కొక్కటిగా చనిపోతున్న పశువ

Read More

శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతల వర్గపోరు

అభివృద్ధి పనులపై చర్చలు లేవ్​..  అడిగితే సప్పడు లేదు మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య  అంతర్గత విబేధాలు మంత్రులు, ఎమ్మెల్యేలు సర్దిచెప్తున

Read More

మేడారం హుండీల్లో.. నోట్ల కట్టలు..తాళిబొట్లు

సీల్ తీయని 100, 200 నోట్ల కట్టలు వేసిన భక్తులు ఫస్ట్​ డే వచ్చింది రూ.కోటి ముప్పై నాలుగు లక్షల అరవై వేలు  డిజిటల్‍హుండీల ద్వారా రూ.3.04

Read More

శ్రీశైలం నీళ్లను తోడేసిన్రు

ఏపీ, తెలంగాణ పోటాపోటీ కరెంట్‌‌ ఉత్పత్తి ఫలితం అడుగంటిన రిజర్వాయర్‌ పంపింగ్‌‌కు అందుబాటులో ఉన్నది ఒక్క టీఎంసీనే నీటిన

Read More

తెలంగాణకు 50 శాతం నీళ్లు కేటాయించాలె

వాటా తేలే దాకా కృష్ణాలో చెరి సగం నీళ్లియ్యాలె కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి నివేదించిన తెలంగాణ శ్రీశైలం ఇరిగేషన్&

Read More

షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు

సీఈవో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ హైదరాబాద్​, వెలుగు: వైఎస్సార్​ తెలంగాణ పార్టీ (వైఎస్సార్​టీపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు నిచ్చ

Read More

88 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు

తెలంగాణ స్టేట్‌‌ స్టాటిస్టికల్‌‌ అబ్‌‌స్ట్రాక్ట్‌‌లో వెల్లడి హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం

Read More

అసలు జంబ్లింగ్ అమలయ్యేనా?

ఏటా వాయిదా వేస్తున్న అధికారులు  కార్పొరేట్ కాలేజీల కోసమేననే విమర్శలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఈ ఏడా

Read More

అసెంబ్లీ సమావేశాలు  మార్చి 3 నుంచి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌ సమావేశాలు మార్చి 3వ తేదీ లేదా 4వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర

Read More

స్థానిక సంస్థలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు

హైదరాబాద్: 2021-22 సంవత్సరానికి గాను ప్రతినెలా రూ. 227 కోట్ల గ్రాంటును క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబ

Read More

కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే దీక్షలు

హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు దీక్షలు చేస్తున్నారు. ఈ విషయంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Read More