Telangana
రాష్ట్రంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో 50,520 శాంపిల్స్ పరీక్షించగా.. 614 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. వ
Read Moreమద్యం ఆదాయంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తుండు
మంచిర్యాల : టీఆర్ఎస్ను బొంద పెట్టి బీజేపీని గెలిపించుకుంటమని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటున్నాడని ఆరో
Read Moreఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా పూర్తికాని సిలబస్
రాష్ట్రంలో పరీక్షలు ముంచుకొస్తున్నాయి. SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ సిలబస్ పూర్తికాలేదు. కరోనా ఎఫెక్ట్ తో  
Read Moreమోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం
కేసీఆర్ కు చైనా మీద ప్రేమ పెరిగిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సైనికులు విరోచితంగా పోరాడుతుంటే..కేసీఆర్ సోయిలేకుండా మాట్లాడుతుండన్నారు. సైనిక
Read Moreసీఎం కేసీఆర్కు అర్వింద్ కౌంటర్
విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అరిగిపోయిన రికార్డులాగా మళ్లీ మళ్లీ అబద్దాలు చెప్తున్న
Read Moreఅమర జవాన్లను ప్రతిపక్షాలు అవమానిస్తున్నయ్
సర్జికల్ స్ట్రైక్స్ పై నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తప్పుబట్టారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్త
Read Moreగేటెడ్ కమ్యూనిటీల్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లతో పాటు అక్కడ
Read Moreవనాల్లో అమ్మలకు జనాల పబ్బతి
చత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ.. ఇలా రాష్ట్రమేదైనా ఆదివాసీల్లో మాతృ దేవతలను ఆరాధించడం కామన్గా కనిపిస్తుంది. బయటి నుంచి చూస్తే గిరిజనులంతా ఒకే సమూహంగా కని
Read Moreకేసీఆర్ కావాలనే బీజేపీపై కుట్రలు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో 2014లో బీజేపీ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ వడ్లు కొనుగోలు చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే చెప్
Read Moreమేడారం జాతరకు 3,800 ఆర్టీసీ బస్సులు
మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్
Read Moreత్వరలో హైటెక్ సిటీని మించి ఉప్పల్ అభివృద్ధి
హైదరాబాద్ ఐటీ కంపెనీలకు హబ్ గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప్పల్ లో జెనెక్ట్స్ సంస్థ విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగ
Read Moreమేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త జరిపింది. భారతేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమై
Read Moreరూ.51 వేల మార్క్ క్రాస్ చేసిన బంగారం
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం బాటలోనే వెండి ధరలు రోజు రోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. భారత్ లో బంగారం ధర 51 వేల మార్క్ ను మళ్లీ క్రాస్ చేసి
Read More












