Telangana
ఖండోబా జాతరలో కుస్తీ పోటీలు
మూడు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మల్ల యోధులు కామారెడ్డి జిల్లా: ప్రస్తుతం యువత మొబైల్ గేమ్స్.. తాజాగా పబ్జీ గేమ్స్ తో బిజీ అయింది. ఏదో మొక్కుబడ
Read Moreవందల కోట్ల పనులు జరుగుతున్నా కనిపించని స్మార్ట్ లుక్
స్మార్ట్ సిటీ హోదా దక్కినా కరీంనగర్ తీరు మారలేదు. వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నా స్మార్ట్ లుక్ కని
Read Moreతిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దు
వచ్చే పది రోజుల పాటు తిరుపతికి సిఫారుసు లేఖలు పంపొద్దని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 12 నుంచి 22వ తేదీ వరకు 10 రో
Read Moreఇసుక మాఫియాపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్షిస్తాం: మావోయిస్టులు ములుగు జిల్లా : ఏజన్సీలో ఇసుక మాఫియాపై మావోయిస్టులు స్పందించి లేఖ విడుదల చే
Read Moreప్రభుత్వానికి అర్థం కాకపోవడం దురదృష్టకరం
జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగస్తురాలు భర్తను కోల్పోతే వితంతురాలు కాదా? 317 జీవోలో ప్రాధాన్యత ఇదేనా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉపా
Read Moreఏ పార్టీ వారైనా దేశం, ధర్మం కోసం పనిచేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల జిల్లా: ఏ పార్టీ కి చెందిన వారైనా హిందువులు..కాషాయ జెండా పట్టి హిందూ సమాజ శ్రేయస్సు కి , ద
Read Moreకాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్
కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాక కుమారుడు, బీజేపీ కొర్ కమిటీ సభ్యులు,
Read Moreయాదాద్రికి భారీ విరాళం
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి భారీ విరాళమందింది. ఆలయ స్వర్ణతాపడం కోసం రూ. 2.5 కోట్లు ఇస్తున్నట్లు హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బండి పా
Read Moreత్వరలో హైదరాబాద్ కు జేపీ నడ్డా
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు బీజేపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు
Read Moreరైతు బంధు మినహా అన్ని స్కీమ్లు బంద్
దళిత బంధు అందింది 275 మందికే సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీ పత్తా లేదు అప్లికేషన్ల దగ్గర్నే ఆగిన కొత్త ఆసరా పెన్షన్లు డబుల్ బెడ్రూం
Read Moreతెలంగాణలో కొత్తగా 12 కొత్త ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్
Read Moreఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్: ‘ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి.. అన్ని సమస్యలపై చర్చించి సవరించండి.. ఆ తర్వాతే బదిలీలు, నియా
Read More












