Telangana
పంట నష్టపోయి.. అప్పుల బాధలతో..
పంట నష్టపోయి మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు అధికారులు పాస్బుక్ తీసుకెళ్లారని మెదక్ జిల్లాలో ఒకరు అప్పుల బాధతో సిరిసిల్ల జిల్లాలో మరొకరు..
Read Moreఅధికారుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం
నల్గొండ టౌన్ అధికారుల తీరుపై సీఎం ఫైర్ టౌన్ నుంచి ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు పోతుందన్న సీఎం ఒక్కోరకంగా సమాధానం చెప్పడంతో మండిపాటు నల్గొం
Read Moreకొనుడూ లేటే.. పైసలిచ్చుడూ లేటే
కొనుగోలు కేంద్రాల్లో వడ్లమ్మి రైతుల తిప్పలు హైదరాబాద్, వెలుగు: వడ్లు అమ్మడం నుంచి పైసలు చేతికొచ్చేదాకా రైతులకు అడుగడుగునా తిప్పలే ఎదురైతున్నయి
Read Moreపత్తికి రికార్డు రేటు..క్వింటాలు రూ. 9000
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో పత్తి మస్తు రేటు పలుకుతోంది. తెల్ల బంగారం ధర రోజురోజుకూపెరుగుతోంది. గత రెండ్రోజుల్లో అత్యధికంగా క్వింటాల్ పత్తి రూ.8,8
Read Moreనామ్ కే వాస్తే.. సర్కారు దవాఖానలు
కొన్నిట్లయితే సూది, దూది, స్పిరిట్ కూడా దొర్కుతలే ఎమర్జెన్సీ మెడిసిన్స్, సర్జికల్ కిట్లకు కటకట అప్పోసొప్పో చేసి ప్రైవేట్ల కొంటున్న పేదలు 
Read Moreనల్గొండ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష
నల్గొండ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్
Read Moreరైతులను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులు
కాగజ్నగర్ : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ వ
Read Moreసీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అనుస
Read Moreగాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్
నల్గొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. పీటీఆర్ కాలనీల
Read Moreవీడియో: అయ్యయ్యో అధిక చార్జీలు వద్దమ్మా!
హైదరాబాద్: న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ సరికొత్త ప్రచారం చేపట్టింది. ప్రయాణికులను సంస్థ వైపు ఆకర్షించేందుకు వినూత్నంగా ఓ వీడ
Read Moreకేసీఆర్ ఫాం హౌజ్ లో వరి సాగుపై రచ్చ
నిలదీస్తున్న విపక్షాలు, రైతులు డిఫెన్స్ లో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఫాం హౌజ్ లోని 150 ఎకరాల్లో వరి సాగు చేయటంపై విమర్శలు చుట్ట
Read Moreహలీం ప్రియులకు శుభవార్త.. 2 నిమిషాల్లో రెడీ
2 నిమిషాలు వేడి చేసుకుని తినేయడమే 3 నుంచి 6 నెలలు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషంలో వండుకుని తినేయొచ్చు పేటె
Read Moreటీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ
గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ హైదరాబాద్: టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయని గవర్నర్ తమిళ సై సౌ
Read More












