Telangana

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు 

ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని బీజేపీ నేత విఠల్ ఆరోపించారు. ఆరేళ్లలో కేవలం 32వేల పోస్టులు భర్తీ చేసి1,30,000 ఉద్యోగ

Read More

ప్రజలను ఎందుకు వేధిస్తున్నరు?

హైదరాబాద్: ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్ సర్కారు రీసెంట్ గా పెట్రో ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గించింది. దీంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాల

Read More

ఆదాయం పెంచుకోవడమే ముఖ్యమా?

హైదరాబాద్: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్

Read More

జనవరి 1 తర్వాత శుభవార్త ఉంటుంది

బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సూర్యాపేట: ‘ఏడేళ్ళ పాలనలో రాష్ట్ర నిధులన్నీ సిద్దిపేట , గజ్వేల్ నియోజకవర్గాలకే వెళ్తున్నా మంత్రుల

Read More

స్కూళ్లలో రెగ్యులర్ అటెండెన్స్.. అంతంతే!

నెల రోజులుగా తగ్గుతున్న అటెండెన్స్ పేరెంట్స్​లో ఒమిక్రాన్​వేరియంట్​ టెన్షన్​ హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నర తర్వాత మూడునెలల కిందటనే  స్కూ

Read More

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళల గల్లంతు

మెదక్ జిల్లా: చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళల గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన అల్లాదుర్గం మండలం పరిధిలోని నీలకంటిపల్లిలో గురువారం ఉదయం చోటు చ

Read More

న్యూ ఇయర్ వేడుకలు, నుమాయిష్కు పర్మిషన్ ఎట్లిస్తరు?

హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎలా అనుమతి  ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. దేశంలో ఒమిక్రాన్ వేర

Read More

31 రాత్రి పబ్ లు, బార్లపై నజర్

టైమ్​ దాటితే  సీరియస్ యాక్షన్ ఫ్లై ఓవర్లు బంద్  ఓఆర్ఆర్ పై ఆంక్షలు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్  టెస్టులు గైడ్ ​లైన్స్​ రిలీజ్​ చ

Read More

ఉన్న ఒక్క టీచర్ నూ బదిలీ​ చేసిన్రు

9 మంది పోతుంటే.. ఆరుగురే వచ్చిన్రు జిల్లాల్లో విద్యార్థుల ఆందోళన జమ్మికుంట/వీణవంక:   ఉన్న ఒక్క టీచర్​వెళ్లిపోతే ఇక తమ పిల్లలకు పాఠ

Read More

కరోనా పేషెంట్లకు భోజనం బిల్లులిస్తలేరని..

తండ్రితో కలిసి ప్రభుత్వాస్పత్రి ఎదుట బాధితుడి దీక్ష భూపాలపల్లి అర్బన్, వెలుగు: కరోనా సమయంలో క్వారంటైన్​లో ఉన్న పేషెంట్లకు సరఫరా చేసిన భోజ

Read More

వరి రాజకీయం టీఆర్ఎస్ ను ముంచనుందా..?

మొన్నటి వరకు వరిని పండుగగా చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం .. ఇప్పుడు వరిని దండుగ అనడం విడ్డూరంగా ఉంది. చివరి గింజ వరకు కొంటామని ఎన్నోసార్లు పరకటించిన రాష

Read More

యాసంగి అదను దాటిపోతున్నా క్లారిటీ ఇయ్యని సర్కారు

యాసంగి అదను దాటిపోతున్నా క్లారిటీ ఇయ్యని సర్కారు కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినా కాల్వలు లేక ఇక్కట్లు ఈసారి కూడా చెరువులు, బోర్లే దిక్కా అ

Read More

రైతు బంధు రెండో రోజు 1,255 కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:యాసంగి రైతు బంధు రెండో రోజు రూ.1,255.42 కోట్ల నిధులు రైతుల ఖాతాలలో జమ చేశారు. బుధవారం 17లక్షల 31వేల 127 మంది

Read More