Telangana

మళ్లీ చాలాచోట్ల వరి పంటే వేస్తున్న రైతులు

రాష్ట్రంలో పంటల మార్పిడిపై రచ్చ కంటిన్యూ అవుతోంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను తప్పుపడుతున్నాయి విపక్షాలు. ఉమ్మడి

Read More

ఎమ్మెల్యేను తాకిన నిరసన సెగ

ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే  జోగు రామన్న ఇంటి దగ్గర  ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే నిర్లక్ష్యం  కారణంగానే  రోడ్డు ప్రమాద

Read More

మా ఎమ్మెల్యేకు కూడా నాలాగే అనిపిస్తోంది.. కానీ మాట్లాడలేరు

స్థానికతను పట్టించుకోకుండా... సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ

Read More

సెవెన్ టూంబ్స్కు స్వదేశీ దర్శన్ స్కీమ్ నిధులు

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించి

Read More

మస్తు తాగి.. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన్రు

హైదరాబాద్: న్యూ ఇయర్ కు ప్రజలు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. పబ్బులు, బార్లలో ధూమ్ ధామ్ గా ఎంజాయ్  చేశారు. పల్లెల నుంచి సిటీల వరకు అందరూ ఘనంగా సె

Read More

మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మనందరిది

సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. షేక్ పేట్ లో రూ.333 కోట్ల వ్యయంతో 2 కిలో మీటర్లకు పైగా ఆరు లేన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీ

Read More

రాజ్ భవన్ లో కొత్త సంవత్సర వేడుకలు

న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు కేక్  కట్ చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శు

Read More

ప్రాణహిత పుట్టినింట పుష్కర శోభ లేనట్టేనా!

ఆసిఫాబాద్, వెలుగు: ప్రాణహిత పుట్టినిల్లు, సంగమస్థానానికి వేదికైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పుష్కర శోభకు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. పుష్కరాల టైంల

Read More

వాళ్ల హయాంలో కరెంట్ కూడా సక్కగ ఇయ్యలే..

నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్​ నాయకత్వంలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే జోడెడ్లతో రాష్ట్రం ముందుకెళుతోందని ఐటీ, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నా

Read More

న్యూ ఇయర్​కు మస్తు తాగిన్రు

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి న్యూ ఇయర్‌‌ కు లిక్కర్ ఫుల్లుగా అమ్ముడైంది. మద్యం ద్వారా సర్కార్ కు మస్తు ఆమ్దానీ వచ్చింది. డిసెంబర్ 28

Read More

క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తం

హైదరాబాద్​, వెలుగు: నేతల క్రమశిక్షణపై రాష్ట్ర కాంగ్రెస్ లో గొడవ జరుగుతోంది. కొందరు లీడర్లు పార్టీ లైన్ తప్పారంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన కా

Read More

యాసంగిలో ప్రభుత్వం వడ్లు కొనదు

వనపర్తి, వెలుగు: యాసంగిలో రైతులు వరి వేస్తే సెల్ఫ్ మార్కెటింగ్​ ​చేసుకోవాల్సిందేనని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో న

Read More

ఆ భూములు ప్రభుత్వానివే

11 ఏండ్ల తర్వాత హైకోర్టు కీలక తీర్పు  సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ సమీపంలోని గండిపేట మండలం మ

Read More