Telangana
రైతుల కోసమే రైతన్న సినిమా తీశా
అగ్రీ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఈనెల 11న ఆయన నటించిన రైతన్
Read Moreఏఎన్ఎంను చూసి చెట్టెక్కిన యువకుడు
గతంలో ప్రపంచ దేశాలను వణికించిన కరోనా.. ఈ సారి ఒమిక్రాన్ రూపంలో భయపెట్టిస్తోంది. దాంతో దేశాలన్నీ వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేశాయి. తెలంగాణలో కూడా ప్రతి ఒ
Read Moreఏఎన్ఎమ్ కు ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు
నారాయణ పేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామ స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని విధి నిర్వహణకు వెళ్తున్న ఏఎన్ఎమ్ వరలక్ష్మి మృతి
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శశాంక్ గోయల్ సమీక్ష
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈవో శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, బ్
Read Moreరేపు అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ
న్యూఢిల్లీ: రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎం
Read Moreరైతుల అకౌంట్లైపై ఫ్రీజింగ్ పెట్టి వడ్డీ కట్టించుకుంటున్న బ్యాంకర్లు
మూడేండ్లుగా క్రాప్లోన్లు మాఫీ చేయని రాష్ట్ర సర్కారు న్యాయం కోసం ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన పల
Read Moreఆర్టీసీలో మరో 70 అద్దె బస్సులకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ ఇప్పటికే 3 వేల అద్దె బస్సులు కొత్త బస్సుల కొనుగోలుకు సాయం చేయని సర్కార్ హైదరాబాద్&zwn
Read Moreఇంకా కల్లాలు, సెంటర్లలోనే వడ్లు
కొనుగోళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంట్లో టీఆర్ఎస్ లొల్లి ఇచ్చిన టార్
Read Moreరేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు బుధవారం నల్గొండ జ
Read Moreబీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు
బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంగారెడ్డి: బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవని ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో
Read Moreప్రజలు ఏ ఒక్క పార్టీని, నాయకుడిని నమ్మే పరిస్థితిలో లేరు
బీఎస్ పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్: రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీని, నాయకుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బహుజన సమాజ్ వా
Read Moreరాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారు
వనపర్తి లో రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన వనపర్తి: రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారని అఖిలపక్ష నాయకులు
Read Moreహుజురాబాద్ తీర్పును జీర్ణించుకోలేక కేసీఆర్ అలా మాట్లాడుతున్నడు
కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్న కేసీర్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ లీడర్ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్య
Read More












