Telangana

చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు

చనిపోతూ.. ఇతరులకు బతుకునిచ్చిండు బ్రెయిన్​డెడ్​ అయిన యువకుడి గుండె, కిడ్నీలు దానం  యాదాద్రి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్త

Read More

నిజామాబాద్​ జిల్లాలో విశ్వకర్మ శిల్పం

ఎడపల్లి మండలం కుర్నపల్లిలో గుర్తించిన పరిశోధకులు హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవమై

Read More

రేషన్ కోసం జనం క్యూలు.. పట్టించుకోని అధికారులు

రేషన్ అందక జనం పరేషాన్​ కార్డుదారులకు తప్పని పడిగాపులు  ప్రతి నెలా ఇదే సమస్యతో డీలర్లకూ అవస్థలు సర్వర్ డౌన్ సమస్యతో రేషన్  షాపుల

Read More

కాంగ్రెస్ ​నేతలను బజారున పడేసిన హుజూరాబాద్​ రిజల్ట్

ఢిల్లీలో కాంగ్రెస్​ కొట్లాట హుజూరాబాద్​ ఓటమిపై నేతల మధ్య లొల్లి రెండు గ్రూపులుగా చీలిన నేతలు ఈటలను పార్టీలోకి పిలవకపోవడంపై రచ్చ కొందరు టీఆర

Read More

ఎన్నికలు లేకుండా త్వరలో ఆర్టీసీ కొత్త పాలకవర్గం

ఆర్టీసీ బోర్డులో సంఘాల ప్రతినిధులకు నో ప్లేస్‌‌‌‌ రెండేండ్లపాటు నో ఎలక్షన్స్ అన్న కేసీఆర్.. నెల రోజుల్లో గడువు పూర్తి 

Read More

ఇయ్యాల తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్

అమిత్​షా అధ్యక్షతన సమావేశం రాష్ట్రం నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్!  రాష్ట్ర ప్రాజెక్టులపై కర్నాటక, ఏపీ పలు అభ్యంతరాలు ముఖ్యమై

Read More

ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్&lr

Read More

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. రై

Read More

ఒక డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇందిరమ్మ ఇళ్లకు సమానం

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏ

Read More

19 రాష్ట్రాలకు రూ.8,453 కోట్ల కేంద్ర నిధులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ఆరోగ్య విభాగం నిధుల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్&zw

Read More

నష్ట పరిహారం రాలేదని వృద్ధురాలు సూసైడ్

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. ప్రాజెక్ట్ కింద భూమి కొల్పోయిన తనకు నష్ట పరిహారం రాలేదని ఓ వృద్ధురాలు సూసైడ్ చేసుకొని చనిపోయింది.వేములఘాట్ గ్రామాన

Read More

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ

Read More

పైసల్లేవ్.. పోస్టుల్లేవ్.. వర్సిటీలపై నిర్లక్ష్యం

విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందిన యూనివర్సిటీల నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అన్ని వర్సిటీల నుంచి స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొని

Read More