Telangana

మద్యం మత్తులో తమ్ముడ్ని నరికి చంపిండు

నర్సింహులపేట(దంతలపల్లి), వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలో మద్యం మత్తులో తోడబుట్టిన తమ్ముడినే నరికి చంపాడో అన్న. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతలపల్ల

Read More

డాక్టర్ల ఖాళీలు నింపకుంటే ఆరోగ్య తెలంగాణ ఎట్లయితది?

ఏ దేశ ప్రగతికైనా మానవ వనరులే కీలకం. వాటిని సమర్థవంతంగా తీర్చిదిద్దేవి విద్య, వైద్య రంగాలే. ప్రస్తుతం కీలకమైన విద్య, వైద్య రంగాలన్నీ ప్రైవేటు, కార్పొరే

Read More

అన్నదాత ఉసురు ఉట్టిగా పోదు

వడ్లు కొనాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ హైదరాబాద్‌: తాము కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టినవాళ్లు

Read More

నిలోఫర్‌లో 100 పడకలను ప్రారంభించిన మంత్రి హరీష్

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య

Read More

దొరికితే పని.. లేకుంటే పస్తులే !

సిటీలోని కూలీలను పట్టించుకోని సర్కార్​ అడ్డాల వద్ద పని కోసం ఎదురుచూపులు సిటీలో 180పైగా అడ్డాలు.. 50 వేలమందికి పైగా కూలీలు హైదరాబాద్​, వెలు

Read More

లిక్కర్​ షాపుల రిజర్వేషన్లు బీసీల్లో గౌడ్స్​కే ఎట్లిస్తరు?

హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది మద్యం రిజర్వేషన్లపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా హైదరాబాద్, వెలుగు: బీసీల్లో ఒక్క గౌడ కులస్తులకు మాత్ర

Read More

నీటి లభ్యత లేని రాష్ట్రాలకు నీళ్లివ్వాలె

ఎన్‌‌డబ్ల్యూడీఏలో తెలంగాణ డిమాండ్ హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరిలో లభ్యమయ్యే నీళ్ల లెక్క తేల్చాలని తెలంగాణ డిమాండ్‌&zwn

Read More

పోలీసుల దెబ్బలకు మరొకరు బలి

పేకాడుతుండగా పట్టుకుని చితకబాదిన పోలీసులు గాంధీలో చికిత్స పొందుతూ మృతి పిట్లం, కామారెడ్డి, వెలుగు: పోలీసులు కొట్టిన దెబ్బలకు మరొకరి ప్ర

Read More

రూరల్ ఏరియాల్లో కాలేజీలను పట్టించుకోని రాష్ట్ర సర్కార్

ఏటా 80 నుంచి 100 శాతం నిండుతున్న ఇంజనీరింగ్ సీట్లు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీలకు డిమాండ్.. రూరల్ ఏరియాల్లో కాలేజీలను పట్టించుకోన

Read More

మూడేండ్లలో కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే

కేంద్రానికి రాసిన లెటర్​లో రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నీ పునరుద్ధరించామని వెల్లడి మూడేండ్లలో కాళేశ్వరం కింద ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే శివమ్&zwn

Read More

టీఆర్ఎస్ జడ్పీటీసీ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ లో జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ జడ్పీటీసీ నాగం భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంటే..

Read More

వడ్లు కేంద్రమే కొనాలె.. టీఆర్‌‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలు

రాష్ట్రంలో రైతులు పండించి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంతటా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. నియోజకవ

Read More

కరోనా మరణాలపై ఆడిట్​ చేయించండి

హైకోర్టులో దాసోజు శ్రవణ్​ పిల్​ హైదరాబాద్, వెలుగు: కరోనాతో రాష్ట్రంలో లక్షా 20 వేల మంది చనిపోయారని, కానీ, 3,912 మందే చనిపోయారంటూ ప్రభుత్వం తప్

Read More