Telangana
20 ఏళ్ల క్రితమే తొగుటలో ‘జై భీమ్’ తరహా కేసు
కస్టడీ నుంచి పరారయ్యాడని ప్రచారం విచారణలో లాకప్డెత్గా నిర్ధారణ సీఐ, ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ అదే ఏడాది వారికి సేమ్ప్
Read Moreమా సమస్యలను పరిష్కరించకుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల15 లోపు తమ సమస్యలు పరిష్కరించాలని లేదంటే వచ్చే నెలలో12 లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంపీటీసీలు, జడ్పీట
Read Moreసారు ఏం మారలేదని మనోళ్లంటున్నరు
సీఎం కాంగనె సల్లవడ్డడనుకున్నరు ఒరిజినల్ అట్లే ఉందని మెసేజ్లు పంపుతున్నరు ఉద్యమాలు చెయ్యక శానా రోజులైంది మనోళ్ల చేతులు కూడా గులగుల అంటున్నయి
Read Moreఎమ్మెల్సీ నామినేషన్లలో ర్యాలీలకు నో పర్మిషన్
లోకల్ కోటాలో 12 స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ ఈ నెల 16న నోటిఫికేషన్.. వచ్చే నెల 10న పోలింగ్.. 14న కౌంటింగ్ హైదరాబాద్ మినహ
Read Moreహుజూరాబాద్లో ఓడించినందుకే రైతులపై కక్ష
సీఎం కేసీఆర్పై ఎంపీ అర్వింద్ మండిపాటు రైతులకు ఉచిత ఎరువులు ఎప్పుడిస్తరని ప్రశ్న ఓటర్లకు డబ్బు పంపిణీపై ఐటీ దాడులు జరిగే చాన్స్ హైదర
Read Moreఎమ్మెల్సీ రేసులో ఛాన్స్ ఎవరికి?
ఎమ్మెల్యే కోటా నుంచి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కడియం, గుత్తా, చారికి అవకాశం చాలామందికి ‘ఎమ్మెల్సీ’ హామీలిచ్చిన కేసీఆర్ గవర్న
Read Moreహైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఎలక్షన్ కోడ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది ఈసీ. 12 స్థానిక సంస్థలకు కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైందన్నారు రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫ
Read Moreఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు
కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు కొనసాగుతా
Read Moreఈ నెల 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్ దాఖలుకు అర్హతలు, ప్రాసెస్ పై మార
Read Moreపోడు భూములపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పోడు భూముల పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రై
Read Moreనాయకులు వస్తుంటారు, పోతుంటారు.. కార్యకర్తలే ముఖ్యం
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మేడ్చల్: ఎంతో మంది నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ అధికారంతో సంబంధం లేకుండా అభిమానంతో నిరంతరం జెండా మోసే
Read Moreపంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం కొనేది తెలంగాణలోనే
కేసీఆర్ భయపెడితే బీజేపీ కార్యకర్తలు ఎవరు బెదిరిపోరన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఢిల్లీలో ధర్నాలు చేస్
Read Moreతెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయింది
కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్: తెలంగాణ తల్లి సీఎం కేసీఆర్ ఫామ
Read More












