ఈ నెల 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

ఈ నెల 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్ దాఖలుకు అర్హతలు, ప్రాసెస్ పై మార్గదర్శకాలు ఇచ్చారు. మొత్తం 2వేల 620 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. గతం కంటే 400 మద్యం షాపులు పెరిగాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. 20న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుందని, డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఓపెన్ అవుతాయన్నారు ఆఫీసర్లు. దరఖాస్తు ఫీజును 2 లక్షలుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తల కోసం..

అండర్‌‌ వరల్డ్‌తో నవాబ్ మాలిక్ భూ లావాదేవీలు

హిందీ రాదంటూ అమిత్ షాకు మిజోరం సీఎం లేఖ

హుజురాబాద్‌ బై ఎలక్షన్ ఖర్చు వరల్డ్ రికార్డ్