Telangana
నిండు కుండలా హుస్సేన్ సాగర్..ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం
హైదరాబాద్: ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాలనుంచి హుస్సే
Read Moreప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం రెగ్యులరే
Read Moreవచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని గెలిపిస్తా: టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తానని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావ
Read Moreమోదీ ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణను చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జనగణనతోనే దేశం ఎక్స్ రే, స్కానింగ్ రిపోర్టు తెలుస్తుంది..సరైన డేటా ఉన
Read Moreమెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రంలో పెచ్చులూడిన పైకప్పు... చిన్నారులకు తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కూకుట్లపల్లిలో ఘటన కౌడిపల్లి, వెలుగు : అంగన్వాడీ కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి పడ
Read Moreఐదేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం... దేశంలో రెండో స్థానంలో తెలంగాణ : కేంద్రం రిపోర్టు
అంగన్వాడీల్లో స్పెషల్ డ్రైవ్కు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తక్కువ ఎత్తు, తక్కువ బరువు, రక్తహీనతతో బాధపడ్తున్న పిల్లలన
Read Moreతెలంగాణ కులగణన సక్సెస్.. ఈ సర్వే దేశానికే ఆదర్శం: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే సక్సెస్ అయ్యిందని.. ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ
Read Moreస్థానిక రిజర్వేషన్లకు సర్వం సిద్ధం.. గవర్నర్ ఆమోదం తెలుపగానే కీలక ప్రకటన..?
= రేపే స్థానిక రిజర్వేషన్లు? = మరి కొద్ది గంటల్లో ముగియనున్న హైకోర్టు గడువు = ఆర్డినెన్స్ పై గవర్నర్ న్యాయ సమీక్ష = కేంద్ర హోంశాఖ సలహా కోరిన
Read Moreమోడీ బీసీ కాదు కన్వర్టెడ్ ఓబీసీ.. ఆయన బీసీలకు ఏం చేయరు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన కన్వర్టెడ్ ఓబీసీ అని హాట్ కామెంట్స్ చేశారు
Read More2 లక్షల మందితో డోర్ టు డోర్ సర్వే.. 50 రోజుల్లో ఎవరి జనాభా ఎంతో తేల్చాం: డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన సర్వే చారిత్రాత్మకమని.. ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో నిర్వహించి
Read Moreకృష్ణా జలాలపై ఏపీ ఇష్టారాజ్యం..కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
నిన్న శ్రీశైలం నుంచి వరద జలాల తోడుకొని.. ఇవాళ సాగర్ కుడి కాల్వకు నీటిని రిలీజ్ చేసుకొని అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ క
Read Moreఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించార
Read Moreమియాపూర్లో పదో తరగతి బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: పదో తరగతి చదువుతోన్న బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్
Read More












