Telangana

రాజ్యాంగంపై అవగాహన కల్పించడమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం: వేణుగోపాల్

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల స్వామి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్  

Read More

బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి: తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం డిమాండ్

  బషీర్​బాగ్, వెలుగు: బంజారాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి కూడా ఇవ్వాలని తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం విజ్ఞప్తి చేసి

Read More

కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ గొంతెత్తిన కళకారులు

కరీంనగర్, వెలుగు: కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ పాటల రూపంలో కళాకారులు, గాయకులు గొంతెత్తారు. తమ ఆటపాటలతో కదం తొక్కారు.  కరీంనగర్ కళాభారతిలో ఆద

Read More

బైక్ ఢీకొని కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

తొర్రూరు, వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తొర్రూరుకు చెందిన సర్వ

Read More

మెదక్ జిల్లా నారాయణపూర్‎లో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

నర్సాపూర్, వెలుగు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం తెలిపిన ప్రకారం.. నర్సాపూర్ మండలం నార

Read More

మహిళా శక్తి చీరల తయారీ స్పీడప్.. సిరిసిల్లలో రెండు షిఫ్ట్‎ల్లో ఉత్పత్తి

5వేల సాంచాలపై  50 లక్షల మీటర్ల క్లాత్ కంప్లీట్ మరో 10 వేల మగ్గాలపై తయారీకి ఆఫీసర్ల చర్యలు  పంద్రాగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్క

Read More

సీఎం రేవంత్ తో కేంద్రమంత్రి జయంత్ చౌదరి భేటీ

 కేంద్రమంత్రి జయంత్ చైదరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.  తెలంగాణలో  నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.  రాష

Read More

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : బసవపున్నయ్య

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్​ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య కాగజ్ నగర్, వెలుగు: సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం.

మంత్రి వివేక్ వెంకటస్వామి మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి విరిగి

Read More

కాళేశ్వరం ఇక పనికిరాదు... ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసింది లేదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

నీళ్లన్నీ ఎల్లంపల్లి నుంచి వచ్చినవే గతంలో మెదడంతా కరిగించి డిజైన్​ చేశానన్న కేసీఆర్​.. ఇప్పుడు మాట మార్చారు హనుమకొండ, వెలుగు: కాళేశ్వరం ప్రా

Read More

గిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం

డీఏజేజీయూఏ స్కీమ్‌‌‌‌ కింద హౌసింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రపోజల్స్  ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న క

Read More

బనకచర్ల టెండర్లు ఆపండి: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ

జీబీ లింక్​పై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి నీటి వాటాలు తేలనందున పీఎఫ్​ఆర్​ను తిరస్కరించండి ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర వి

Read More

కోర్టుల్లో ఒక పార్టీనే గెలుస్తుంది.. లోక్ అదాలత్లో పార్టీలిద్దరూ విజేతలే : జస్టిస్ సుజయ్‌‌‌‌పాల్‌‌‌‌

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌  సుజయ్‌‌‌‌ పాల్‌‌‌‌ రాష్ట్రవ్య

Read More