
Telangana
బీఆర్ఎస్ లీడర్ అక్రమ నిర్మాణం... కూల్చడానికి వచ్చి కూల్గా వెళ్లిపోయారు!
విజయనగర్కాలనీలో ఘటన ఎమ్మెల్యే వార్నింగే కారణమా? మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం సర్కిల్ 12 పరిధిలోని విజయనగర్ కాలనీలో ఓ బీఆర్ఎ
Read Moreకేటీఆర్, పాడి కౌశిక్పై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్సీ బల్మూరి
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఎమ్మెల్సీ బల్మూరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు బషీర్బాగ్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు
Read Moreవెయ్యని రోడ్డుకు బిల్లులువర్క్ ఇన్స్పెక్టర్ ఔట్, డీఈ సస్పెన్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి స్లమ్లో సీసీ రోడ్డు వేయకుండా బిల్లులు కాజేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం చర్య
Read Moreకాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్! కదులుతున్న అక్రమాల డొంక. ...అక్రమాస్తులే రూ.350 కోట్లకు పైగా
కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్! కదులుతున్న అక్రమాల డొంక.. ఇద్దరు అధికారుల అక్రమాస్తులే రూ.350 కోట్లకు పైగా ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైలులో..
Read Moreహైదరాబాద్లో భారీ వర్షం ..సెల్లార్లు, ఇండ్లలోకి వరద.. నీట మునిగిన ఆర్వోబీలు
హైదరాబాద్లో భారీ వర్షం శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత సెల్లార్లు, ఇండ్లలోకి వరద.. నీట మునిగిన ఆర్&zw
Read Moreహైదరాబాద్లో జోరువాన..కాలనీలు, రోడ్లు జలమయం
హైదరాబాద్ లో జోరువాన..సిటీలోని చాలాప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం
Read Moreచింత పండు చోరీ ఘటనపై హైలెవల్ కమిటీ: యాదాద్రి ఆలయ ఈవో వెంకట్రావు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చింతపండు చోరీ ఘటనపై హైలెవెల్ కమిటీ వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో వ
Read Moreయాదాద్రి లక్ష్మీనారసింహుడి హుండీ ఆదాయం రూ.4.47కోట్లు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీని గురువారం (జూన్ 12) లెక్కించారు ఆలయ అధికారులు. భక్తులు సమర్పించిన 44 రోజుల హుండీలోని నగదు,బంగా
Read Moreఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలంటూ మోసం..రూ.17లక్షలు వసూలు..వ్యక్తి అరెస్ట్
నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మ
Read Moreమంత్రులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు.. మెదక్ జిల్లా ఇంచార్జ్గా మంత్రి వివేక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా మంత్రులకు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు కేటాయిం
Read Moreతెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలి
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప
Read Moreకేంద్రం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది : పాయల్ శంకర్
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం విషయంలో ఒకే రీతిలో నటిస్తూ ప్రజలను మో
Read Moreరాష్ట్రాలకు బనకచర్ల పీఎఫ్ఆర్
తెలంగాణ సహా గోదావరి పరివాహక స్టేట్స్కు పంపిన కేంద్రం పీపీఏ, కృష్ణా, గోదావరి బోర్డులకూ అందజేత హైదరాబాద్, వెలుగు: గోదావరి బనకచర్ల (జీబీ)
Read More