Telangana
విమోచనను విస్మరించడం అసాధ్యం!
జనగాం దగ్గరున్న కొలనుపాక గొప్ప జైనక్షేత్రం. ఆ ప్రాంతంలో ‘నవాబ్ తురాబ్ యార్జంగ్’ అనే జాగీర్దారు చేసే దౌష్ట్యాలకు అంతేలేదు. దళితులను ముస్లిం
Read Moreమణికొండలో ఏడీఈ అక్రమాస్తుల గుట్టు రట్టు..5 జిల్లాల్లో రూ.300 కోట్ల ఆస్తులు గుర్తింపు
ఏసీబీ దాడుల్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల గుట్టు రట్టు హైదరాబాద్ సహా ఐదు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు బినామీ, బంధువు సతీశ్ ఇంట్లో
Read Moreసెప్టెంబర్ 21 నుంచి బతుకమ్మ సంబురాలు ..30న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. కార్యక్రమాల షెడ్యూల్ విడుదల 21న వరంగల్ వేయి స్తంభాల గుడిలో వేడుకలు షురూ 30న హై
Read Moreయూరియాపై కేటీఆర్కు కనీస అవగాహన లేదు.. నోటికొచ్చింది మాట్లాడుతున్నరు: మంత్రి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్లా: యూరియా పంపిణీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం వల్లే యూరియా కొరత అంటూ కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడు
Read Moreమేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్ కావాల్సిన అమ్మాయి స్పాట్ డెడ్
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకవచ్చిన లారీ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న యువతి అక్కడికక్కడే
Read Moreమోడీ సర్కార్ వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్
మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వ జాప్యం చేయడం వల్లనే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి వివేక్ వెంటకస్వామి అన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 16) మందమర్రి మ
Read Moreవిద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల
Read More'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025".. యూత్కి సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్!
తెలంగాణ ప్రభుత్వం, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) సంయుక్తంగా యువ ఫిల్మ్ మేకర్స్కు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. '
Read Moreప్రజావాణి అర్జీలపై విచారణ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి ఆర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో
Read Moreఅంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర..మంత్రి దామోదర ఇంటి ఎదుట ధర్నా
సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవా
Read Moreప్రభుత్వ ప్లీడర్లను తొలగిస్తూ తెచ్చిన జీవో కరెక్టే: సుప్రీం కోర్టు
వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సుప్రీం జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
Read Moreస్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కౌన్సెలింగ్
నోటిఫికేషన్ రిలీజ్ నేటి నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–-26 విద్యా సంవత్సర
Read Moreసెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం..
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స
Read More












