Telangana

మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం (జూన్ 6) సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన 25వేల కోట్

Read More

500 మంది జనాభా... 3 కిలోమీటర్ల దూరం ఉంటేనే కొత్త పంచాయితీ..

కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున

Read More

ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక : ​జితేశ్​ వీ పాటిల్​​

కలెక్టర్ ​జితేశ్​ వీ పాటిల్​​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రౌండింగ్​ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేయనున్నట్టు కలెక

Read More

అంగన్ వాడీ టీచర్లతో గుడ్, బ్యాడ్ టచ్​పై అవగాహన

బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు మహిళల హక్కులపై పోరాడే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటాం మేధోమథన సదస్సులో మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు:

Read More

మూడు జిల్లాలకే రెగ్యులర్ డీఈఓలు!.. మిగిలిన 30 జిల్లాలకూ ఇన్​చార్జీలే

స్కూల్ ఎడ్యుకేషన్‌లో అధికారుల కొరత . 630 మండలాలకు 14 మందే పూర్తిస్థాయి ఎంఈఓలు కొత్త పోస్టుల మంజూరు కోసం ఎదురుచూపులు  హైదరాబాద్,

Read More

సికింద్రాబాద్​ మంజు థియేటర్ దగ్గర భారీ వృక్షం తరలింపు

వెలుగు, పద్మారావునగర్: సికింద్రాబాద్​ మంజు థియేటర్ సమీపంలో భారీ పెల్టోఫోరం వృక్షం కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పెరిగి నిత్యం ట్రాఫిక్​కు కారణమవుతోంది. దీం

Read More

40% వైకల్యం ఉన్నా పరికరాలు... గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో

ప్రస్తుతమున్న 80% నుంచి 40 శాతానికి తగ్గింపు  దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు  అర్బన్‌‌‌‌లో 2 లక్షలు, రూరల్&zwnj

Read More

Bribe:రూ.6వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్

నిర్మల్ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఇంఛార్జ్ ఆర్ఐతోపాటు బిల్ కలెక్టర్ ష

Read More

వేములవాడ రాజన్న కోడెలకు లంపి స్కిన్ వ్యాధి: విప్ ఆది శ్రీనివాస్

వేముల వాడ రాజన్న ఆలయంలో  ఈ మధ్య  కోడేలు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమన్నారు విప్ ఆది శ్రీనివాస్.  వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ : 5 వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. 2025, జూన్

Read More

రవీంద్రభారతిలో బాలు విగ్రహం హర్షణీయం..ది మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ది మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు హర్

Read More

లంగర్ హౌస్ లో గంజాయి స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు: అక్రమంగా కారులో తరలుతున్న గంజాయిని ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్  

Read More

ఉద్యానవన పంటలపై ఫోకస్​ పెట్టాలె: రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఇబ్రహీంప

Read More