
telugu breaking news
రష్యాలో తిరుగుబాటు.. గంటల్లోనే వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్
రొస్తోవ్, వెరోనెజ్ సిటీలు స్వాధీనం.. మాస్కోవైపు కదిలిన బలగాలు కొన్ని గంటల తర్వాత అనూహ్యంగా వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్ మాస్కో/క
Read Moreఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.35 లక్షలు కొట్టేసిన్రు
సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సిటీకి చెందిన ముగ్గురి నుంచి సైబర్ నేరగాళ్లు
Read Moreగురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి
ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్ హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, వెలుగు: వేల మంది స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తిం
Read Moreవీధి కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
మల్కాజిగిరి, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డ ఘటన మల్కాజిగిరి పరిధిలో జరిగింది. ఈస్ట్ మల్కాజిగిరిలోని శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉండే సాయిబాబా, స
Read Moreజూన్ 26 నుంచి జులై 2 వరకు 36 రైళ్లు రద్దు
సికింద్రాబాద్, వెలుగు: ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 36 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. హైదరాబా
Read Moreచైనాలోని బీజింగ్లో మండుతున్న ఎండలు
ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక బీజింగ్: చైనాలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఉత్తర చైనాలోని కొన్ని ప్రాంతాలతో పాటు బీ
Read Moreరాబోయే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు..: ఎంపీ లక్ష్మణ్
ఎల్బీనగర్/ముషీరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోడీ నిరంతరం పనిచేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష
Read Moreజమ్మూకాశ్మీర్ను బీజేపీ ప్రయోగశాలగా మార్చేసింది:ముఫ్తీ
పాట్నా: మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ను ఓ ప్రయోగశాలగా మార్చేసిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. జమ్మూకాశ్మీర్ ప్రస్తుతం ప్ర
Read More‘పద్మశ్రీ’ అందుకున్న బ్రిటిష్ ఎంపీ గార్డినర్
లండన్: బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు బారీ గార్డినర్, దివంగత బ్రిటిష్ థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్ కుమారుడు సైమన్బ్రూక్ పద్మశ్రీ పురస్కారాన్ని
Read Moreకొత్త జంటను నరికి చంపిండు
మరో ముగ్గురినీ చంపేసిన పెండ్లి కొడుకు సోదరుడు ఆపై పిస్టల్తో కాల్చుకుని సూసైడ్.. యూపీలో పెండ్లింట విషాదం మెయిన్పురి:
Read Moreమణిపూర్లో..శాంతిభద్రతలను పునరుద్ధరిస్తం
న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ సూచనలతో ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హ
Read More