telugu breaking news
ఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా ఏరియాకు నైట్ టైం వెళ్లే పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !
హైదరాబాద్: ఐటీ కారిడార్, టీ-హబ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్స్లో బైక్ స్టంట్లు, ప్రమాదకర రేసింగ్లతో హల్చల్ చేస్తున్న పోకిరీలపై పోలీసులు
Read Moreనిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపుల కలకలం
నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వేధింపులు కలకలం రేపాయి. నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థినిపై ట్యూటర్ వేధింపులు పాల్పడటంతో సదరు విద
Read Moreమర్పల్లిలో విషాదం.. భోజనం చేస్తున్న నలుగురిపై కూలిన హోటల్ స్లాబ్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న స్లాబ్ కూలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మర్పల్లిలో ఓ హోటల్ స్లాబ్ అకస్మాత్తుగా కు
Read Moreఆసియా కప్ హాకీ టోర్నీలో పాక్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లిన ఇండియా
కకామిగహరా (జపాన్): అండర్–18 ఆసియా కప్ హాకీ టోర్న
Read Moreరోజూ ఎన్నో వెలుగుచూస్తుండగా.. ఈ వివాహేతర సంబంధమే ‘ఎక్స్’లో ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పులు కన్న బిడ్డలను తల్లిదండ్రులకు దూరం చేసి.. అనాథలుగా మారుస్తున్న
Read Moreజనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్.. పవన్ ఇతనికే ఛాన్స్ ఎందుకిచ్చారంటే..
అమరావతి: రాజ్యసభ అభ్యర్థి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును.. పవన్ క
Read Moreఆసియా కప్ అండర్ 18 హాకీ సెమీ ఫైనల్.. పాక్ను చిత్తు చేసిన టీమిండియా
శుక్రవారం జరిగిన అండర్-18 పురుషుల ఆసియా కప్ 2026 సెమీ-ఫైనల్ మ్యాచ్లో భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 5-3 త
Read Moreమీ కార్డులో డబ్బులు ఉంటాయ్.. ATMలోనే ఉండవ్.. ATM సెంటర్లు మూతబడుతున్నాయా..?
దేశవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు నగదు కొరత కారణంగా మూతపడే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ హెచ్చరించింది. బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడంలో ఏట
Read Moreమల్కాజ్గిరిలో స్పా సెంటర్లపై 5 వందల మంది పోలీసుల దాడులు
హైదరాబాద్: మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. దాదాపు ఐదు వందల మంది పోలీసులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చ
Read Moreపుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్.. ల్యాండ్ విలువ రూ.30 వేల కోట్ల పైమాటే !
హైదరాబాద్: పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూమి విలువ 30 వేల కోట్లు ఉంటుందని హైడ్రా
Read Moreగండిపేట్ ఫేక్ జీవో కేసు.. వినుకొండ మాజీ MLA బ్రహ్మనాయుడు అరెస్ట్
హైదరాబాద్: వైసీపీ నేత, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెవెన్యూ రికార్డ్స్ను ఫోర్జరీ
Read Moreకరీంనగర్ జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలకు కాలనీలు.. ఇళ్లలోకి వరద నీరు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాలనీలకు కాలనీలు నీట మునిగిన పరిస్థితి ఉంది. సుభాష్ నగర్, ఆదర్శనగర్ కాలనీలు జలమయం కావడంతో ఇళ్లలోకి వ
Read Moreభువనగిరిలో దారుణం.. చనిపోయిన మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారం కొట్టేశారు !
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలో దారుణం జరిగింది. మృతదేహంపై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును దుండగులు మాయం చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో
Read More












