telugu breaking news
సింగరేణిలో మూతపడనున్న గనులు ఇవే.. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య 35 వేలకు పడిపోయే ప్రమాదం !
135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి 1920 డిసెంబర్ 23న ‘సింగరేణి లిమిటెడ్ కంపెనీ’గా మారింది. ప్రస్తుతం రాష్ట్రం 51 శాతం, కేంద్రం 49 శాతం
Read Moreసుప్రీం కోర్టును రాష్ట్రపతి ముర్ము అడిగిన 14 ప్రశ్నలు ఇవే.. !
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలు సంధిస్తూ.. న్యాయ వ్యవస్థ పరిధి, గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై వివరణ కోరుతూ రాసిన ల
Read Moreరాజ్యాంగంలో లేని గడువును రాష్ట్రపతికి, గవర్నర్కు ఎలా విధిస్తారు? సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: గవర్నర్ పంపిన బిల్లులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని రాష్ట్రపతికి సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువుపై భారత రాష్ట్రపతి ద్రౌపది ము
Read MorePakistan Nuclear Test: 13 రోజుల్లోనే 5 సార్లు భూప్రకంపనలు.. పాకిస్తాన్ అణు బాంబు పరీక్షలు చేస్తుందా..?
పాకిస్తాన్లో ఇటీవల తరచుగా భూప్రకంపనలు ఆ దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే.. 13 రోజుల్లోనే 5 సార్లు పాక్లో భూమి కంపించడంపై పలు
Read Moreజమ్ము కశ్మీర్లోని షోపియాన్లో ఎన్ కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది హతం
షోపియాన్: జమ్ము కశ్మీర్లోని షోపియాన్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు ఉగ్రవాదులపై భద్రతా బలగాలు కాల్పులు జరపగా ఒక ఉగ్రవ
Read Moreక్షణం కూడా కరెంట్ పోవద్దు: ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాలు
వెంకటాపూర్( రామప్ప) వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను ఈ నెల14న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనుండగా విద్యుత్ ఏర్పాట్లపై ఎన్పీడీ
Read Moreసింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ విజేత బెల్లంపల్లి రీజియన్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా బెల్లంపల్లి రీజియన్ నిలిచింది. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లోని జయశ
Read Moreస్టూడెంట్లు, వలస కూలీలు టార్గెట్గా గంజాయి అమ్మకం
నలుగురిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి జిల్లా పోలీసులు రూ.7.50 లక్షల విలువైన15 కిలోల గంజాయి స్వాధీనం గోదావరిఖని, వెలుగు: గంజాయి అమ్ముతున్న
Read Moreదేశద్రోహులకు కాంగ్రెస్ మద్దతు: మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపణ
సంగారెడ్డి, వెలుగు: దేశ ద్రోహులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. జిన్నారంలో మత ఘర్షణలో అరెస్టైన బీజేపీ కార్యకర్తలను స
Read Moreప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్కు సర్వే.. తుమ్మడి హెట్టి దిగువన బ్యారేజీ నిర్మించాలని భావిస్తున్న సర్కారు
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగురోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కౌట
Read Moreఆదివాసీలను గౌరవించింది కాంగ్రెస్సే.. ఎమ్మెల్సీ కోదండరాం
జన్నారం, వెలుగు: ఆదివాసీలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్సేనని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జన్
Read Moreపోలాండ్లో తెలంగాణ యువకుడు మృతి
మల్యాల, వెలుగు: పోలాండ్ లో జరిగిన యాక్సిడెంట్ లో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చె
Read Moreకడుపునొప్పితో వెళ్తే.. ప్రాణం పోయింది.. హనుమకొండలోని బంధన్ ఆస్పత్రిలో ఘటన
హనుమకొండ సిటీ, వెలుగు: కడుపులో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్య సిబ్బందే ప్రాణాలు తీశారంటూ కుటుంబసభ్యులు, బంధువుల
Read More












