telugu breaking news
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా
Read Moreవరంగల్ పబ్లిక్.. కొంపదీసి వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్లో పచ్చళ్లు కొన్నారా..?
కెమికల్స్ కలిపి పికెల్స్ తయారీ రూ.18.29 లక్షల విలువైన పచ్చళ్లు సీజ్ హనుమకొండ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస
Read More10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు
మైనర్పై రాజస్థాన్ యువకుడి లైంగికదాడి నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఆదిలాబాద్, వెలుగు: రూ.10 వేలకు పదో తర
Read Moreబాసర ఆర్జీయూకేటీకి టెడ్ఎక్స్ ఆమోదం
బాసర, వెలుగు: ఆవిష్కరణ, విజ్ఞానం, ప్రపంచ మేథోసంపర్కానికి దోహదపడే దిశగా బాసర ఆర్జీయూకేటీ కీలకమైన విజయాన్ని సాధించిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. శన
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి: బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఓబీసీ జాతీయ
Read Moreసూర్యాపేటలో సుపారీ గ్యాంగ్ హల్చల్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో సుపారీ గ్యాంగ్ ఒకరిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించడం హల్చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మోతే మండలం రాఘవపురం
Read Moreవరంగల్ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
పర్వతగిరి(సంగెం), వెలుగు: ఆస్తి ఇవ్వడం లేదని నిద్రపోతున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శని
Read Moreఅప్పు ఇచ్చిన పైసలు అడిగినందుకు హత్య.. వడ్డీ వ్యాపారిని చంపిన రైల్వే ఎంప్లాయ్
హనుమకొండ/కాజీపేట, వెలుగు: వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కాజీపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాడన్న ఉద్దేశంత
Read Moreమంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. మెట్పల్లి నుంచి ధర్మపురికి వస్తుండగా..
కోరుట్ల, వెలుగు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లిలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప
Read Moreసింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డులివ్వాలి: మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్
Read Moreఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు.. హుజూర్ నగర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, సుల్తానాబాద్లో..
హుజూర్ నగర్/సుల్తానాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ లో రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా, భూభారతి డేటా ఎంట్రీ ఆపరే
Read Moreకృష్ణా బేసిన్కు వరద.. కర్నాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు
జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్లకు లక్ష క్యూసెక్కులకు పై
Read Moreపాక్లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి.. మరో 29 మందికి గాయాలు
పెషావర్: పాకిస్తాన్లో టెర్రరిస్టు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావ
Read More












