telugu breaking news
కరీంనగర్లో మూతపడిన తిరుమల థియేటర్లో అగ్ని ప్రమాదం
కరీంనగర్: కరీంనగర్లో మూతపడిన తిరుమల థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్త
Read MorePEDDI: తెలంగాణలో రాంచరణ్ ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా..?
రాంచరణ్ ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్ల పెంపు తెలంగాణలో దాదాపుగా లేనట్టే. జూన్ 4న విడుదలయ్యే 'పెద్ది' సినిమా టిక్కెట్ రేట్లను ఏడు రోజ
Read Moreఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు రద్దవుతాయా..? ఆశ ఆకాశంలో.. అమలు అయోమయంలో..
‘బుద్ధి’ భూములేలాలని ఉంటే ‘వంతు’ వాకిలి ఊడ్వమందని సామెత! రెండింట్లోనూ విషయం భూమే, ఫలితం మాత్రం... కోరేదొకటి.. జరిగ
Read Moreతెలంగాణ ఉద్యమ నేతలకు ఊరట
బోధన్, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో కేసులు నమోదైన పలువురు నేతలకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులో ఊరట లభించింది. 2018లో త
Read Moreపిల్లల్ని మింగేస్తున్న మత్తు మార్కెట్
మన దేశంలో నేడు అత్యంత ప్రమాదకరంగా పెరుగుతున్న సామాజిక విపత్తుల్లో పొగాకు, నికోటిన్, గంజాయి వ్యసనాలు ముందున్నాయి. అవి ఇపుడు పాఠశాలలు, కళాశా
Read Moreగుప్త నిధుల కోసం తవ్వకాలు: ఐదుగురి అరెస్ట్, జేసీబీ సీజ్
అమ్రాబాద్, వెలుగు: గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను నాగర్కర్నూల్ జిల్లా పదర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి
Read Moreసింగరేణిలో భూగర్భ గనులను కాపాడుకోవాలి: సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాష్ జ్యోతి
రామగుండం రీజియన్ లో పర్యటన 11వ బొగ్గుగని ఆవరణలో రూ.9 కోట్లతో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ చైర్ కార్ ప్రారంభం గోదావరి
Read Moreసిద్ధరామయ్య ఒక సమస్యగా మారతారా లేక ఒక ఆస్తిగా మారతారా?
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది ఒక విశేషమైన రాజకీయ ప్రస్థానం. ఆయన మొట్టమొదట 1983లో శాసనసభ్యుడిగా, 1985లో మంత్రిగా బాధ్యతలు స్
Read Moreమేడారంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు సేఫ్
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు తప్పిపోగా, వారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. స్టేషన్ ఘన్పూర
Read Moreబాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన: సీఎంవోఏఐ సింగరేణి అధ్యక్షుడు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరే
Read Moreఎన్టీఆర్ విగ్రహం తొలగించాలి.. లేదంటే మరో మిలియన్ మార్చ్: ఓయూ స్టూడెంట్ జేఏసీ
ఓయూ స్టూడెంట్ జేఏసీ హెచ్చరిక ఉప్పల్, వెలుగు: హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని, లేదంటే మిలియన్ మార్చ
Read Moreసింగరేణి భూములపై డ్రోన్ సర్వే.. ఆక్రమిత భూముల స్వాధీనంపై సంస్థ ఫోకస్
కొత్తగూడెంలో రూ.20 కోట్లకు పైగా విలువైన 44.28 ఎకరాల ల్యాండ్ స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీకి చెంద
Read Moreమంటల్లో తగలబడిన రెయిన్ బో ట్రావెల్స్ బస్సు.. మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఘటన
నల్గొండ: నల్గొండ జిల్లాలో శనివారం అర్ధరాత్రి సుమారు 01:30 గంటల సమయంలో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోన
Read More












