telugu breaking news
టూరిజం హబ్గా తెలంగాణ.. రూ.68.10 కోట్లతో సోమశిలలో వెల్నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్ట్
నాగర్కర్నూల్, వెలుగు : తెలంగాణలో ఎకో, జంగిల్ టూరిజం, వాటర్&z
Read Moreస్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి సెకండ్ ఎస్సై
కల్వకుర్తి, వెలుగు: స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసిన కల్వకుర్తి సెకండ్&z
Read Moreకిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ మోసం.. రూ. 22 లక్షలు తీసుకొని పరార్
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న కోదాడ పోలీసులు కోదాడ, వెలుగు: కిడ్నీ వ్యాధితో బాధపడే వారిని గుర్తించి, మార్పిడి చేయిస్తామంటూ మోసం చేస్తున్న ఆరుగ
Read Moreక్లీన్ ఖమ్మం కోసం సహకరించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: ‘క్లీన్ ఖమ్మం’ కోసం ప్రజలు సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Read Moreతెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి పెద్ద పీట.. లండన్ క్లైమెట్ యాక్షన్ వీక్ మీటింగ్లో ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: పునరుత్పాదక శక్తి తెలంగాణ ఆర్థికాభివృద్ధికే కాదని, అది రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ, సమాజ శ్రేయస్సును కాపాడుతోందని ఎంపీ చామల క
Read Moreడాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
న్యాయవిద్యలో దేశంలోనే ఐదో స్థానం ఇండియా టుడే సర్వేలో టాప్ టెన్ కాలేజీల్లో చోటు హైదరాబాద్, వెలుగు: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా
Read Moreకాంగ్రెస్ పాలనేంటో ప్రజలకు తెలిసింది: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు: అబద్ధాలు చెప్పడంతో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్&zw
Read Moreసీఎంఏలో టాప్ ర్యాంకులు.. ఇద్దరు మాస్టర్ మైండ్స్.. విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం
హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ కామర్స్ ఇన్స్టిట్యూట్
Read Moreమీ పిల్లలను సీబీఎస్ఈ సిలబస్లో చదివిస్తున్నారా..? ఈ విషయం తెలుసా మరి..!
సీబీఎస్ఈ పదో తరగతికి రెండు టర్మ్ల పరీక్షా విధానం 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ: విద్యార్థులపై అకడమిక్ ఒత్
Read Moreగచ్చిబౌలిలో విషాద ఘటన.. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భార్య టీవీ చూస్తుండగా..
గచ్చిబౌలి, వెలుగు: గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాంపస్ బిల్డింగ్17వ అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నా
Read Moreసత్ఫలితాలిచ్చిన బడి బాట ప్రోగ్రామ్.. మూతబడులు తెరుచుకున్నయ్.. ఇప్పటివరకు138 స్కూళ్లు రీఓపెన్
ఆ పాఠశాలల్లో1,224 మంది స్టూడెంట్ల చేరిక రంగారెడ్డిలో 26, నాగర్ కర్నూల్లో 23 స్కూళ్లు.. మరిన్ని బడులు పున:ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్య
Read Moreరెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్తుందని తల్లిపై కోపం.. అంజలి హత్య కేసులో సంచలన విషయాలు
అమ్మను చంపకపోతే.. నేను సూసైడ్ చేసుకుంటా! హత్యకు ముందు శివకుమార్ కు అంజలి కూతురు బెదిరింపులు రెండో తండ్రికి పుట్టిన చెల్లిపై ప్రేమ చూపిస్
Read Moreకాకతీయ యూనివర్సిటీ భూములపై కొత్త పంచాది.. కబ్జాలో మరో 50 ఎకరాలు
15 ఎకరాలు కేటాయిస్తూ పాలకమండలి తీర్మానం భూ కేటాయింపును వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు ఇప్పటికే 72 ఎకరాల్లో వివిధ ఆఫీస్&zw
Read More












