telugu breaking news
సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ టైమింగ్స్ ఖరారు.. జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచి 12.30 వరకు క్లాసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో కొత్తగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) సెక్షన్ల నిర్వహణపై విద్యాశాఖ స్పష్ట
Read Moreరూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి..
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం కోసం రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డ
Read Moreతిరుమల క్యూ కాంప్లెక్స్లో మొబైల్ కలకలం.. కంపార్ట్మెంట్లలో వీడియోలు తీసిన భక్తుడు
తిరుమల: తిరుమలలో మరోసారి భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లిన కొందరు భక్తులు మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఘటన క
Read Moreగురునానక్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సాగర్ ప్రధాన రహదారి గురునానక్ కాలేజీ దగ్గర కారు, బైకును ఢీ కొట్టింది. బైక్ పైన ముగ్గురు వ్యక్తుల్లో
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడిన
Read MoreTG EAPCET కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది !
హైదరాబాద్: TG EAPCET కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో TG EAPCET కౌన్సిలింగ్ ఉంటుంది. జూన్ 19 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ నమోదు,
Read Moreసికింద్రాబాద్ టివోలి రోడ్లో రాకపోకలు సాగిస్తుంటారా..? ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నయ్.. చూస్కోండి !
సికింద్రాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మహిళా సదస్సు జరగనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వ
Read MoreTGTET బిగ్ అప్డేట్.. టెట్ హాల్ టికెట్లపై విద్యా శాఖ కీలక ప్రకటన
హైదరాబాద్: TGTET గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. రేపటి (మంగళవారం) నుంచి టెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. జూన్ 16-22 మ
Read Moreపొలంలో సుమారు 50 మొసలి గుడ్లు చూసి బిత్తరపోయిన రైతు.. అప్పుడే గుడ్ల నుంచి బయటికొచ్చిన మొసలి పిల్లలు !
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిల్గిరిపేట గ్రామ శివారులో ప్రాజెక్టు చెరువు సమీపంలో ఒక రైతు పొలంలో సుమారు 50 మొసలి గుడ్లు కనిపించాయి. ర
Read Moreవైజాగ్ స్టీల్ ప్లాంట్లో హృదయ విదారక దృశ్యాలు.. వేడి వేడి ఉక్కు మీద పడి 8 మంది సజీవ దహనం
విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని SMS-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలిస్తు
Read Moreవైజాగ్ స్టీల్ప్లాంట్లో భారీ ప్రమాదం.. మరుగుతున్న లిక్విడ్ స్టీల్ కార్మికుల మీద పడటంతో..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-2 విభాగంలో ప్రమాదం జరిగింది. ల్యాడిల్ నుంచి హ
Read Moreనైట్ మొత్తం ఏసీలో పడుకుంటున్నారా..? మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా అనిపిస్తుందంటే మాత్రం ఇదే కారణం !
ఈ ఎండలకు తట్టుకోలేక కరెంట్ బిల్లు ఎక్కువైనా సరే చాలా మది ఈ మధ్య ఏసీలు కొని తెచ్చుకుంటున్నారు. బయట ఎంత ఎండగా ఉన్నా ఏసీలో హాయిగా కూల్కూల్గా ఉంటున్నారు
Read Moreఇంత సంతోషం ఏమైపోయిందో.. విషాద ఘటన.. హ్యాపీ కపుల్ అన్నారు.. కానీ చివరకు..
మైసూర్: మైసూర్లో విషాద ఘటన జరిగింది. మైసూరులోని సరస్వతీపురం ప్రాంతంలో 30 ఏళ్ల గృహిణి ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై
Read More












