tirumala

శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు అలిపిరి వ‌ద్ద క‌రోనా టెస్టులు

తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశిం

Read More

జూన్ 21న తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం బంద్

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా జూన్ 21న పూర్తిగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాన్ని నిలిపేస్తున్న‌ట్లు తెలిపింది టీటీడీ. అలాగే కొన్ని ఆర్జిత సేవ‌ల‌ను కూడా ర‌ద్దు

Read More

సోమ‌వారం నుంచి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు: ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్పు

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల దాదాపు రెండున్నర నెల‌లు నుంచి ర‌ద్ద‌యిన తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు సోమ‌వారం నుంచి మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయ‌ని టీటీడీ ఈవో అనిల

Read More

తిరుమలలో భక్తుల దర్శనానికి గ్రీన్ సిగ్నల్

తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ

Read More

రేప‌టి నుంచి హైదరాబాద్‌లోనూ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూల విక్ర‌యం

తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదాన్ని రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్‌లో విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందులో బాగంగా తిరుమల నుంచి 40 వేల లడ్డూ

Read More

శ్రీవారి ఆస్తుల‌పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం: పీఠాధిప‌తుల‌తో క‌మిటీ

తిరుమ‌ల శ్రీవారి ఆస్తులపై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్వామి వారికి భక్తులు ఇచ్చిన భూములు, కానుక‌ల‌ను విక్ర‌యించకూడ‌ద‌ని నిర్ణ‌యించి

Read More

థ్యాంక్స్ సీఎం గారూ.. జ‌గ‌న్ కు అభినంద‌న‌లు చెబుతూ నాగ‌బాబు ట్వీట్

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ని

Read More

అమ్మ‌కానికి తిరుమ‌ల శ్రీవారి భూములు.. వేలానికి క‌మిటీల ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జి

Read More

లాక్ డౌన్ లోనూ శ్రీవారి హుండీకి కానుక‌లు.. ఏప్రిల్ లో 2 కోట్లు: ల‌డ్డూ ధ‌ర స‌గం త‌గ్గింపు

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి దాదాపు రెండు నెల‌లుగా భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణలో భాగంగా

Read More

వైరల్ వీడియో : సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేసిన మహిళ

తిరుమల: ఓ వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దొంగలు తమ పని దర్జాగా చేసుకుంటున్నారు. తిరుమలలో లాక్ డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో దొంగలు

Read More

తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం

కరోనా వైరస్ ను అరికట్టుందుకు లాక్ డౌన్ ను విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో కేవలం నిత్యవసర వస్తువుల అమ్మకాల షాపులకు తప్ప అన్నింటినీ మూసివేస

Read More