tirumala
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
తిరుపతి: సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ దర్శన సమయంలో 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్
Read Moreతిరుమలకు భారీగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
తిరుపతి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన గవర్నర్ దత్తాత్రేయ దంపతులకు
Read Moreవేసవి సెలవులు ముగింపు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి: వేసవి సెలవులు, వీకెండ్ హాలిడేస్ కావడంతో తిరుమల వెంకటేశ్వరుడు దర్శనానికి భక్తులు పొటెత్తారు. దీంతో కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వ
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెం
Read Moreఈ నెల 11 నుంచి జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు బుకింగ్
మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ తిరుపతి: తిరుమలలో ఈనెల 12వ తేదీ నుంచి 14వతేదీ వరకు మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహించ
Read Moreశ్రీవారి సన్నిధిలో దీపికా పదుకొణె
తండ్రి, సోదరితో కలసి తిరుమలకు వచ్చిన దీపిక శ్రీవారి సన్నిధిలో తండ్రి ప్రకాష్ పదుకొణె (67) వ పుట్టిన రోజు తిరుపతి: బాలీవుడ్ బ్యూటీ
Read Moreతిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవానం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు, హోటళ్ల
Read Moreకాజీపేట - తిరుపతి మధ్య 10 స్పెషల్ రైళ్లు
హైదరాబాద్, వెలుగు : ప్యాసింజర్స్ రద్దీ పెరుగుతుండటంతో కాజీపేట–తిరుపతి మధ్య10స్పెషల్ ట్రైన్స్ నడప
Read Moreటీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిల
Read Moreతిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం
తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.
Read Moreతిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం
తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. ఓ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్లిందని పోలీసు
Read Moreశ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుపతి: వరుస సెలవు రోజులు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా టికెట్
Read More











