tirumala
టిటిడి నిధులపై కాగ్తో ఆడిట్ చేయించండి: ప్రభుత్వాన్ని కోరిన ధర్మకర్తల మండలి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధుల వినియోగంపై కాగ్త
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreశ్రీవాణి ట్రస్టు దాతలకు బ్రేక్ దర్శన టికెట్లు
శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం సెప్టెంబరు నెలలో ప్రతిరోజూ 100 ఆన్లైన్ బ్రేక్ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. ఇందులో
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read Moreశ్రీవారిని దర్శించుకున్న రష్యన్ మహిళ ఎస్తర్
తిరుపతి: ఆధ్యాత్మిక యాత్ర కోసం వచ్చి లాక్డౌన్, ట్రావెల్ బ్యాన్ కారణంగా ఇండియాలోనే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శ
Read Moreతిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్లో జారీ చేస్తున్న 3 వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని ఇవాళ్టి(మంగళవారం) నుంచి ని
Read Moreమద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందే
కరోనా తీవ్రత నేపథ్యంలో తిరుపతిలో మద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందేనని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా.. ఉదయం 11 గంటల తర్వాత బయట తిరిగితే చర్
Read Moreచిరుత కలకలం..రోడ్డు దాటుతూ
తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. కరోనా వైరస్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో తిరుమలలో జనసంచారం లేకపోవడంతో వన్యమృగాలు కొండ
Read Moreతిరుమలలో అర్చకుడు సహా 10 మందికి కరోనా పాజిటివ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట
Read Moreటీటీడీ పాలక మండలి సభ్యుడికి కరోనా పాజిటివ్
తమిళనాడులో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పేద గొప్ప అన్న తేడా లేకుండా ఎవరినీ ఈ మహమ్మారి వదలడం లేదు. తిరుమల తిరుపతి
Read Moreశ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద కరోనా టెస్టులు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశిం
Read More












