tirumala

తిరుమల కొండపైకి రైలు

తిరుపతి: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లడానికి లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవ

Read More

తిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి

తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి నుంచి ఈ గాజు సీసాలను  భక్తులకు అందుబాటులోకి తీస

Read More

తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల కలకలం

తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల గుట్టు రట్టైంది. టీటీడీ కేటుగాళ్లకు అడ్డగా మారింది. గతంలో పలుమార్లు టికెట్ల నకిలీ టికెట్లతో పలువురు పట్టుబడ్డా..అధికారు

Read More

తిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు

తిరుమలలో ఓ భక్తుడు ఒంటికి నిప్పంటించు కోవడం కలకలం రేపింది. అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో గుర్తు తెలియని ఓ భక్తుడు పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుక

Read More

తిరుమలలో ఫిబ్రవరి 1న రథసప్తమి వేడుకలు

తిరుమల తిరుపతి లోరథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న వేడుకలు ప్రారంభం కానున్నాయి. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున

Read More

తిరుమలలో రేపటి నుండి ఉచిత లడ్డూ…

తిరుమలలో రేపటి నుంచి ఉచిత లడ్డూ విధానాన్ని ప్రవేశపెడుతుంది టీటీడీ. ఇందుకుగాను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకున

Read More

శ్రీవారిని దర్శించుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా శుక్రవారం ఉదయం నిజపాద సేవ సమయంలో స్వామివారిని దర్

Read More

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త ర

Read More

వెంకన్నను దర్శించుకున్న90 వేల మంది భక్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన తిరుమల స్వర్ణరథంపై ఊరేగిన మలయప్పస్వామి తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం తిరుమల పుణ్యక్షే

Read More

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మస్తు జనం

తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రాత్రి 7 గంటల వరకు లక్ష మందికిపైగా భక్తులు

Read More

ప్రతి భక్తుడికీ లడ్డూ ఫ్రీ

తిరుమల, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కానుకను ప్రకటించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డ

Read More

ఇక భక్తులకు ఉచితంగా శ్రీవారి లడ్డూ

తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన తీపి కానుకను అందించింది. శ్రీవారిని దర్శనానికి భక్తులు ఎంతగా ప్రాధాన్యమిస్తారో అంతే

Read More

వైకుంఠ దర్శనం రెండు రోజులు మాత్రమే..

వైకుంఠ దర్శనానికి రెండు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గతంలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్

Read More