tirumala
శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ ని
Read Moreశ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన ఉదయం
Read Moreరథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల
తిరుమల:రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మంగళవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ
Read Moreగోవింద నామ స్మరణతో వెంకన్న భక్తుల నిరసన
కరోనా ఎఫెక్ట్ తరచూ తిరుమల శ్రీవారి భక్తులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. కొవిడ్ మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్లైన్ దర్శనం టికెట్ల
Read Moreఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి
తిరుపతి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా ని
Read Moreత్వరలోనే ఆఫ్లైన్లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు
తిరుమల: కరోనా వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి భక్తులు నేరుగా కొండకు వెళ్లి అక్కడే సర్వ దర్శనం టోకెట్లు తీసుకుని స్వామి దర్శనం చేసుకునే వీలు లేకుండా
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలకు నేరుగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో శ్రీవారి భక్తులు ప్రతి నెల తిరుమల తిరుపతి దే
Read Moreకరోనా నెగెటివ్ రిపోర్ట్/వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే అలిపిరి నుంచే వెనక్కి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ ప
Read Moreఘనంగా శ్రీవారికి చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు వేద పండితులు. శ్రీవారి పుష్కరిణిలో ఏకాంతంగా వేడుకను పూర్తి చేశారు. శ్రీవారి ఆలయం
Read Moreతిరుమలలో వైభవంగా భోగి సంబరాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ముందు ఘనంగా భోగి సంబరాలు వైభంగా జరిగాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం వారు రంగవళ్లులతో తీర్చిదిద
Read Moreతిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించ
Read Moreశాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజన
Read Moreవెంకన్నను దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
తిరుమల: కొత్త ఏడాది సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు సాయికుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి స
Read More












