TS

సర్కార్​ ఉద్యోగులకు పీఎఫ్ పైసలొస్తలె!

విత్ డ్రాల కోసం నెలల తరబడి ఎదురుచూపులు ఈఎల్స్​ సరెండర్​ చేసినా డబ్బులు ఇస్తలేరు అవసరానికి డబ్బు అందట్లేదని ఉద్యోగుల ఆవేదన  తిరుమల్ పంచాయతీరాజ్ డిపార్ట

Read More

ఉద్యాన పంటల సాగు పెంచండి.. మన రాష్ట్రానికి మహారాష్ట్ర సూచన

హైదరాబాద్‌, వెలుగు: హార్టికల్చర్ పంటలతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి పొందొచ్చని, తెలంగాణలో ఆ పంటల సాగును పెంచడంపై దృష్టిసారించాలని మహారాష్ట్ర మం

Read More

గొర్రెల కోసం 28 వేల మంది ఎదురుచూపు

గొర్రెల యూనిట్ల కోసం రూ.31వేలతో డీడీలు తీసిన్రు స్కీమ్ కంటిన్యూ చేస్తమని కొడకండ్ల సభలో చెప్పిన సీఎం ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వని కేసీఆర్ స్కీమ్ ప

Read More

రైతుల సమస్యలపై 12న కలెక్టరేట్ల వద్ద ధర్నా

కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగ

Read More

కరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకం

మళ్లీ విజృంభించే అవకాశం ఉంది రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక వరంగల్ అర్బన్: మహమ్మారి కరోనాకు రానున్న 90 రోజులు అత్య

Read More

పోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్‌

ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు కెపాసిటీ పెంపుపై సైంటిఫిక్‌ స్టడీ అవసరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లెటర్‌ హైదరాబాద్‌, వెలుగు: పోలవ

Read More

దేశంలో రామ రాజ్యం.. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

దుబ్బాక: దేశమంతా రామరాజ్యం నడుస్తుంటే ఒక్క మన రాష్ట్రంలోనే రజాకార్ల రాజ్యం నడుస్తోందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంల

Read More

మిస్టరీగానే మిగిలిపోతున్న మిస్సింగ్ కేసులు

గతేడాది 19,724 మంది అదృశ్యం 3,418 మంది ఇంకా దొరకలె స్పెషల్ ఫోకస్‌‌ పెట్టిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌,శామీర్‌‌‌‌పేట్‌‌ మైనర్ల కిడ్నాప్

Read More

కరోనా కేసులు తగ్గాయని.. వైరస్​ లేదనుకోవద్దు

నిర్లక్ష్యంగా ఉంటే కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: కేసులు తక్కువగా నమోదవుతున్నాయని.. వైరస్‌‌ లేదన

Read More

సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెన్నడు..?

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆరేండ్లు గడిచినా లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉన్నది. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీటిని అం

Read More

దసరాకు ఎంత తాగారో తెలిస్తే.. కిక్కు ఎక్కుద్ది

మూడ్రోజుల్లో రూ. 406 కోట్ల లిక్కర్ సేల్ హైదరాబాద్, వెలుగు: దసరాకు లిక్కర్పై రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయమొచ్చింది. పండుగ టైమ్లో రూ. 406 కోట్ల లిక్

Read More

రైతుల పోరాటం వల్లే సీఎం మక్కలు కొంటమన్నడు

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రైతుల పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని, మక్కలు కొంటమని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఏఐసీసీ కార

Read More

ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ ఎత్తేస్తం

దీనిపై సర్కారుకు ప్రతిపాదన పంపుతం: పాపిరెడ్డి హైదరాబాద్, వెలుగు:  ఎంసెట్​ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేతపై సర్కారుకు ప్రతిపాదన చేస్తామని

Read More