V6 News
రాజముద్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ రాజముద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్ర చిహ్నం, గీతాన్ని వ
Read Moreతెలంగాణలో 26 కొత్త బీర్ల బ్రాండ్లు!
తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండటంతో సోమ్ కంపెనీతో పాటు మరో నాలుగు కంపెనీలు ముందుకొచ
Read Moreఐదేళ్ల క్రితం ఇదే రోజున మనం అధికారంలోకి వచ్చాం.. వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 175 స్థానాలకుగానూ 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాట
Read MoreNOC ఇచ్చేది లేదు.. పాక్ క్రికెటర్కు షాకిచ్చిన పీసీబీ
టీ20 బ్లాస్ట్లో ఆడాలనుకున్న పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ ఉసామా మీర్కు ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ గట్టి షాకిచ్చింది. నో అబ్జెక్షన్ సర్టిఫికె
Read MoreGautam Gambhir: మా గురించి మీకు అనవసరం..కోహ్లీతో రిలేషన్పై గంభీర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్ర
Read Moreరాష్ట్ర గీతంపై కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతంపై సెక్రటేరియట్ లో సమావేశం ప్రారంభమైంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్ర
Read Moreసచిన్, గవాస్కర్ కాదు.. కోహ్లీనే నా ఫేవరెట్ క్రికెటర్: కేంద్ర విదేశాంగ మంత్రి
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి.. ఈ ముగ్గురు క్రికెటర్లు మూడు తరాల క్రికెట్ కు ప్రసిద్ధి.. వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టం. ఎవరి
Read Moreఅప్పుడులేని తెలంగాణ సోయి.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్
రాజన్న సిరిసిల్ల: జయ జయహే తెలంగాణ గీతంపై బీఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.
Read MoreSingapore Open 2024: ప్రీ-క్వార్టర్స్ లోనే ఇంటిదారి.. గెలిచే మ్యాచ్లో ఓడిన సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సింగపూర్ ఓపెన్లో ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్పై తన పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంద
Read Moreపోలీస్ స్టేషన్ పై దాడి.. 16 మంది భారత జవాన్లపై కేసు నమోదు
న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటనలో పదహారు మంది భారత జవాన్లపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 28వ తేదీ మంగళవార
Read Moreఅహంకారం కాదు, నాపై నాకున్న నమ్మకం.. నన్ను భారత జట్టులో చూస్తారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, ఓవర్ యాక్షన్ స్టార్ రియాన్ పరాగ్.. త్వరలోనే తనను భారత జట్టులో చూస్తారంటూ సంచలన ప్రకటన చేశాడు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంల
Read Moreరాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. మే 30వ తేదీ గురువ
Read MoreT20 World Cup 2024: ఒకేసారి వేలమందిని మట్టుపెట్టేలా ప్లాన్.. భారత్- పాక్ మ్యాచ్కు ఉగ్రముప్పు!
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా జూన్ 9న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు నివేదికలు వస్తున్నాయి. హై
Read More












