
v6 velugu
అర్ధరాత్రి వేళ తహసీల్దార్ ఆఫీసులో... జూనియర్ అసిస్టెంట్, తాజా మాజీ సర్పంచ్ కంప్యూటర్ వర్క్
పట్టుకుని ప్రశ్నించిన కాంగ్రెస్ లీడర్లు పొంతన లేని సమాధానాలతో తికమక భూపత్రాలు తారుమా
Read Moreరైతులను అడ్డుకోవడానికి పోలీసులతో భద్రత
న్యూఢిల్లీ: పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతులను కట్టడి చేసేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ--&ndas
Read Moreదళిత మహిళపై దాడి ఘటనలో ఐదుగురు అరెస్టు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్ర్తను చేసి, నిర్బంధించి దాడి చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్చేశారు. ఈ ఘ
Read Moreఆర్టీఓ ఆఫీసుల ఎదుటే ఫేక్ సర్టిఫికెట్ల తయారీ
హసన్ పర్తి, వెలుగు: వరంగల్జిల్లాలోని ఆర్టీఓ ఆఫీసుల ఎదుటే ఫేక్ఫిట్నెస్సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం
Read Moreకాస్ట్లీ బైకులు కొట్టేస్తున్న ముగ్గురు అరెస్ట్
కామారెడ్డి టౌన్, వెలుగు: కాస్ట్లీ బైకులను కొట్టేస్తున్న ముగ్గురిని కామారెడ్డి టౌన్పోలీసులు అరెస్ట్చేశారు. రూ.40 లక్షల విలువైన 29 బైకులు స్వాధీనం చేస
Read Moreబిల్కిస్ బానో కేసులో దోషి పెరోల్పై విడుదల
గాంధీనగర్: బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసు దోషుల్లో ఒకరైన ప్రదీప్ మోధియాకు గుజరాత్ హైకోర్టు ఐదు రోజుల పెరోల్ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి
Read Moreరాజన్న గుడిని 24 గంటలూ తెరిచి ఉంచొద్దు: ప్రతాప రామకృష్ణ
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని 24 గంటలూ తెరిచి ఉంచడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని అనువంశిక ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతాప రామకృష్
Read Moreనిర్మల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా చిక్కింది
నిర్మల్, వెలుగు: ఒడిశా నుంచి గంజాయి స్మగ్లింగ్చేస్తున్న ఏడుగురి ముఠాను నిర్మల్పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. మె
Read Moreదళితబంధు పైసలు ఇయ్యకుంటే 2 వేల మందితో నామినేషన్ వేస్తాం: లబ్ధిదారులు
జమ్మికుంట, వెలుగు: రెండో విడత దళితబంధు పైసలు వెంటనే రిలీజ్చేయకపోతే, లోక్సభ ఎన్నికల్లో 2వేల మందితో నామినేషన్లు వేస్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. శు
Read Moreమంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలు హస్తగతం
మంచిర్యాల/నస్పూర్, వెలుగు: మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్చైర్మన్పెంట రాజయ్య, వైస్చైర్మన్
Read Moreపెండ్లి కావట్లేదని కోర్టు అటెండర్ సూసైడ్
గన్నేరువరం, వెలుగు: పెండ్లి కావట్లేదని కరీంనగర్జిల్లాకు చెందిన ఓ కోర్టు అటెండర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చందా నరసింహరావు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreఫేక్ డాక్యుమెంట్లతో రూ.1.37 కోట్లు స్వాహా
కరీంనగర్/కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్లోని ఓ ల్యాండ్కు సంబంధించిన ఫేక్డాక్యుమెంట్లు చూపించి, రూ.1.37 కోట్లు కాజేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అ
Read Moreశాతవాహన వర్సిటీ ఉద్యోగుల లెక్కల్లో గందరగోళం
పేపర్పై కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, ఎంటీఎం ఉద్యోగులు 410 మంది వర్సిటీలో పనిచేస్తున్నది 200 మందిలోపే.
Read More