v6 velugu
హైదరాబాద్ వస్తూ లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.
శుక్రవారం తెల్లవారుజామున 50 మందితో హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. నారాయణపేట - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ల
Read Moreఢిల్లీలో దంచికొట్టిన కుండపోత వర్షాలు.. నలుగురు మృతి.. 122 విమానాలు ఆలస్యం..
ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలి వాన బీభత్సం సృష్టిస్తుంటే.. మరో వైపు తీవ్రమైన దుమ్ము ఢిల్లీని కమ్మేసింది. శుక్రవారం (మే 2) తెల్లవారుజామున
Read Moreకులగణన ఎలా జరగాలి.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి..?
స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం ‘జనాభా గణన శాఖ (Census Department)’ ఆధ్వర్యంలో కులగణనను అధికారికంగా నిర
Read Moreమన సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు వేసి భద్
Read Moreకులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..
దేశమంతటా పహల్గాంపై వాడివేడీగా చర్చలు జరుగుతున్నవేళ కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు పచ్చజెండా ఊపడం సంచలనమే. 2014 నుంచి ద
Read Moreహఫీజ్ సయీద్కు నాలుగంచెల భద్రత.. పహల్గాం దాడి తర్వాత ఆర్మీతో సెక్యూరిటీ పెంచిన పాక్
ఇస్లామాబాద్: పహల్గాం దాడి తర్వాత లష్కరే తయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ సర్కారు భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచె
Read Moreఅటారీ బార్డర్ను తెరిచే ఉంచుతాం.. తదుపరి ఆదేశాల వరకు ఈ నిర్ణయం అమలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే దాకా అటారీ&
Read Moreహెడ్లైన్లు సరే.. డెడ్లైన్ ఎప్పుడు? కులగణన ఎప్పుడు పూర్తి చేస్తరో కేంద్రం చెప్పాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా కులగణనను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ డ
Read Moreకోహెడలో భగ్గుమన్న భూ వివాదం.. ప్లాట్స్ ఓనర్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగిన మరో వర్గం
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో భూ వివాదం భగ్గుమంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగ
Read Moreఇవాళ (మే 2) సీడబ్ల్యూసీ భేటీ.. పహల్గాం టెర్రర్ అటాక్, కులగణనపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో సమావేశం కానుంది. ఈ మీటింగ్లో పహల్గాం టెర్ర
Read Moreపాక్, భారత్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైన్యం, ఆయుధ సంపత్తిలో ఆధిక్యం ఎవరిది
ఇండియన్ ఆర్మీ సిబ్బంది సంఖ్య 14.75 లక్షలు పాక్ సైనిక సిబ్బంది 6.6 లక్షల మందే న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక
Read Moreడ్యూటీ నుంచి వచ్చి.. మహిళ సూసైడ్.. అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు.. శంషాబాద్ పరిధిలో ఘటన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధిలో ఉరేసుకొని మహిళ మృతి చెందింది. బహదూర్ అలీ మక్త కాలనీకి చెందిన సాయికిరణ్, పూజ (28) దంపతులు. ఎనిమిదేండ్ల కింద ప్రేమించ
Read Moreపహల్గాం మృతులను.. అమరవీరులుగా గుర్తించాలి.. ప్రధానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిని అమరులుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ రాహ
Read More












